Air India Fined | వీల్చైర్ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింద�
Bomb Under My Seat | విమానం ఎక్కిన ప్రయాణికుడు తన సీటు కింద బాంబు ఉందని బెదిరించాడు. (Bomb Under My Seat) దీంతో ఆ విమానంలో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Fine to Railways | రైలులో అపరిశుభ్రత, డర్టీగా టాయిలెట్లు, వాటర్ లేకపోవడం వంటి ఇబ్బందుల వల్ల ఒక ప్రయాణికుడు మానసిక క్షోభ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సేవల లోపంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
TTE Slaps Passenger | రైలులో టికెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తిని టీటీఈ అసభ్యకరంగా తిట్టాడు. అంతేగాక అతడి చెంపపై పదేపదే కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో టీటీఈపై చర్యలు తీసుకోవాలని నె
బెంగళూరు వెళ్లేందుకు ముంబైలో స్పైస్జెట్ విమానమెక్కిన ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. విమానం టాయిలెట్లో ఇరుక్కుపోయి బెంగళూరులో విమానం ల్యాండయ్యే వరకు అందులోనే కూర్చుని ప్రయాణించాల్సి వచ్చింద�
Spicejet | ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో గందరగోళం నెలకొంది. ఓ ప్రయాణికుడు గంటకు పైగా టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. టాయిలెట్ డోర్ లాక్ పని చేయకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
కెనడాలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఒక ప్రయాణికుడి చర్య అందరినీ షాక్నకు గురి చేసింది. టొరంటో నుంచి దుబాయ్ వెళ్లనున్న విమానంలో హఠాత్తుగా తలుపును తెరచిన ఒక ప్రయాణికుడు అక్కడి నుంచి కిందకు దూక�
Vande Bharat Express | వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలులో ప్రయాణించిన వ్యక్తి టాయిలెట్లో స్మోక్ చేశాడు. దీంతో ఫైర్ అలారం మోగింది. మంటలు ఆర్పే పరికరం యాక్టివేట్ కావడంతో వేగంగా వెళ్తున్న ఆ రైలు ఆకస్మాత్తుగా ఆగ�
TTE Throws Passenger Out Of Train | కదులుతున్న రైలు నుంచి ఒక ప్రయాణికుడ్ని టీటీఈ బయటకు తోసేశాడు. (TTE Throws Passenger Out Of Train ) దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ticket refund demand | తన దీపావళి సంతోషాన్ని నాశనం చేసినందుకు ఒక వ్యక్తి రైల్వేకు ధన్యవాదాలు తెలిపాడు. రిజర్వేషన్ చేసుకున్న ఏసీ కోచ్లో చాలా రష్ వల్ల తాను రైలు ఎక్కలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో టికె�
ప్రపంచంలోనే మొదటి ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీకి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇద్దరు ప్రయాణికుల సామర్థ్యం గల ఈ ఎయిర్ ట్యాక్సీ చైనా ప్రభుత్వం నుంచి భద్రతా ప్రమాణాల ధ్రువీకరణ పత్రాన్ని పొందింది. ఎహంగ�
సమయ పాలన పాటించనందుకు రైల్వేకు వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా విధించింది. 2018లో కార్తీక్ మోహన్ ఎర్నాకులం నుంచి చెన్నైకి టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే నిర్దేశించిన సమయం కన్నా దాదాపు 13 గంటల ఆలస్యంగా �
Man Knocks Out Passenger | మెట్రో రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి పక్కన కూర్చొన్న ప్రయాణికుడి భుజంపై తలపెట్టి నిద్రపోయాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ఆగ్రహించాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ముద�
flight emergency landing | విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతడి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆ విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. (flight emergency landing) అనంతరం ఆ ప్రయాణికుడ్ని �