ప్రపంచంలోనే మొదటి ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీకి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇద్దరు ప్రయాణికుల సామర్థ్యం గల ఈ ఎయిర్ ట్యాక్సీ చైనా ప్రభుత్వం నుంచి భద్రతా ప్రమాణాల ధ్రువీకరణ పత్రాన్ని పొందింది. ఎహంగ�
సమయ పాలన పాటించనందుకు రైల్వేకు వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా విధించింది. 2018లో కార్తీక్ మోహన్ ఎర్నాకులం నుంచి చెన్నైకి టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే నిర్దేశించిన సమయం కన్నా దాదాపు 13 గంటల ఆలస్యంగా �
Man Knocks Out Passenger | మెట్రో రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి పక్కన కూర్చొన్న ప్రయాణికుడి భుజంపై తలపెట్టి నిద్రపోయాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ఆగ్రహించాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ముద�
flight emergency landing | విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతడి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆ విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. (flight emergency landing) అనంతరం ఆ ప్రయాణికుడ్ని �
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నఓ వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ ( DCW) స్పందించింది. బుధవారం ఢిల్లీ నుంచి ముంబై వెళుతున్న విమానంలో ప్రయాణీకుడికి లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలకు సంబంధించి మ�
railway clerk | రైల్వే కౌంటర్ నుంచి టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుడికి రైల్వే క్లర్క్ (Railway clerk) రూ.6 తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సస్పెండైన అతడు 26 ఏండ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ ఊరట లభించలేదు.
Vande Bharat | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ రైళ్లు (Vande Bharat), అందులో అందిస్తున్న ఆహారం నాణ్యతపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వందే భారత్ రైలులో ప్రయాణించిన ఒక వ్యక్�
Airport | రైలు, బస్సు ప్రయాణాల్లో ప్రయాణికుల (Passenger) మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ఎయిర్పోర్ట్ (Airport )లో ప్రయాణికులు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా..? లేదు కద. అయితే ఓ విమానాశ్రయంలో ప్రయాణికులు తన్ను
విమానం గాలిలో ఉండగా ఆ వ్యక్తి అత్యవసర ద్వారం కవర్ను తొలగించేందుకు ప్రయత్నించాడు. గమనించిన విమాన సిబ్బంది వెంటనే కెప్టెన్ను అప్రమత్తం చేశారు. దీంతో ఆ ప్రయాణికుడ్ని హెచ్చరించారు.
టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిపై ఇద్దరు టీసీలు చేయి చేసుకున్నారు. పైబెర్తులో కూర్చున్న ఆ వ్యక్తిని కిందకు లాగి మరీ చితకొట్టారు. ముంబయి నుంచి జైనగర్ వెళ్తున్న రైల్లో దోలీ ర�
Indian Railways | రైల్వే స్టేషన్లలో అమ్మే తినుబండారాలు సాధారణ ధరల కంటే ఎక్కువే ఉంటాయి. బయట వాటిని ఎమ్ఆర్పీ రేట్లకు అమ్మితే రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫామ్లలో మాత్రం ఎమ్ఆర్పీ రేట్ల కంటే కాస్త ఎక్కువకే అమ్ముతుంట