Vande Bharat | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ రైళ్లు (Vande Bharat), అందులో అందిస్తున్న ఆహారం నాణ్యతపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వందే భారత్ రైలులో ప్రయాణించిన ఒక వ్యక్�
Airport | రైలు, బస్సు ప్రయాణాల్లో ప్రయాణికుల (Passenger) మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ఎయిర్పోర్ట్ (Airport )లో ప్రయాణికులు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా..? లేదు కద. అయితే ఓ విమానాశ్రయంలో ప్రయాణికులు తన్ను
విమానం గాలిలో ఉండగా ఆ వ్యక్తి అత్యవసర ద్వారం కవర్ను తొలగించేందుకు ప్రయత్నించాడు. గమనించిన విమాన సిబ్బంది వెంటనే కెప్టెన్ను అప్రమత్తం చేశారు. దీంతో ఆ ప్రయాణికుడ్ని హెచ్చరించారు.
టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిపై ఇద్దరు టీసీలు చేయి చేసుకున్నారు. పైబెర్తులో కూర్చున్న ఆ వ్యక్తిని కిందకు లాగి మరీ చితకొట్టారు. ముంబయి నుంచి జైనగర్ వెళ్తున్న రైల్లో దోలీ ర�
Indian Railways | రైల్వే స్టేషన్లలో అమ్మే తినుబండారాలు సాధారణ ధరల కంటే ఎక్కువే ఉంటాయి. బయట వాటిని ఎమ్ఆర్పీ రేట్లకు అమ్మితే రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫామ్లలో మాత్రం ఎమ్ఆర్పీ రేట్ల కంటే కాస్త ఎక్కువకే అమ్ముతుంట
గగనతలంలోనూ తెలంగాణ రికార్డులను సృష్టిస్తున్నది. అటు ప్రయాణికుల పరంగానూ, ఇటు సరుకు రవాణాపరంగానూ హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రపథంలో ఉంటూ మన రాష్ట్రం ఘనకీర్తిని ప్రపంచవ్యాప్తంగా
Mad Passenger | విమానంలో ఎక్కిన ఒక ప్యాసింజర్ రచ్చ రచ్చ చేశాడు. ఏదో విషయంలో గొడవకు దిగి షర్ట్ తీసేశాడు. బనియన్ మీద నిలబడి ఎయిర్హోస్టెస్లతో గొడవకు దిగాడు.
అతడి తీరుపై విమానంలోని మిగతా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రయాణికులకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు నిబంధనల మేరకు ఫ్లైట్ సిబ్బంది ఆ వ్యక్తిని ఒక సీటుకు కట్టేశారు.
ధర రూ.2.35 లక్షలు పుణె, జూలై 12: ఇటలీకి చెందిన వాహన ఉత్పత్తి సంస్థ పియాజియో సబ్సిడరీ సంస్థయైన పియాజియో వెహికల్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ప్యాసింజర్ ఆటోను పరిచయం చేసింది. అపె ఎన్ఎక్స్టీ+ పేరుతో విడుదల చ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు పునరుద్ధరించబడ్డాయి. శుక్రవారం సాయంత్రం 6:35 గంటల నుంచి మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మూడు కారిడార్లలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్మ�