ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గల లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం నాడు ఒక ప్రయాణికునికి చెందిన లైసెన్స్ పిస్టల్ అనుకోకుండా పేలడంతో ఏఏఐ కార్గో లాజిస్టిక్ అండ్ సర్వీసెస్ కంపె
Air India Express : ఉత్తర ప్రదేశ్, వారణాసి ఎయిర్పోర్టులో షాకింగ్ ఘటన జరిగింది. ఒక ప్యాసింజర్ గన్ తీసుకెళ్తుండగా, అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి గన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
Emergency Exit: విమానంలో గాలిలో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎగ్జిట్ డోర్ తెరిచే ప్రయత్నం చేశాడు. కౌలాలంపూర్ నుంచి కొచ్చిన్ వస్తున్న బాతిక్ ఎయిర్ ఫ్లయిట్కు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది. 34 ఏళ్ల నిందితుడు జమ
Kuala Lumpur-Kochi flight : విమానం గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురిచేసి, ప్రమాదంలోకి నెట్టబోయాడు. ఈ ఘటనకు పాల్పడిన ప్రయాణికుడిని పోలీసులు అర�
Vande Bharat : ఇటీవల ఒక ప్రయాణికుడికి వందేభారత్ రైలులో అందించిన ఆహారంలో ఏకంగా ఒక పురుగు కనబడింది. దీంతో షాక్కు గురైన ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
Railways Fines IRCTC | వందే భారత్ రైలు ప్రయాణికుడి ఆహార ఫిర్యాదుపై రైల్వే స్పందించింది. సొంత సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. క్యాటరింగ్ వ్యవస�
ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్ తనపై భౌతిక దాడికి పాల్పడినట్లు స్పైస్జెట్ ప్రయాణికుడు ఒకరు ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సదరు �
Passenger Arrives With Mattress | ఒక ప్రయాణికుడు ఏకంగా పరుపుతో ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండిగో విమానాల రద్దు, ఆలస్యంపై నెటిజన్లు సెటైర్లు వేశారు.
రైలులో విద్యుత్తు సౌకర్యాన్ని ప్రయాణికులు ఫోన్ చార్జింగ్ కోసం, ఫ్యాన్ల కోసం, వెలుతురు కోసం ఉపయోగించడం సాధారణం. అయితే ఓ మహారాష్ట్ర మహిళ ఏకంగా రైల్లో ఎలక్ట్రిక్ కెటిల్లో టీ తయారు చేసి, మ్యాగీ వండి కేసు
Akasa Air | వారణాసి నుంచి ముంబైకి (Varanasi to Mumbai Flight) బయల్దేరిన ఆకాశా ఎయిర్ (Akasa Air) విమానంలో ఓ ప్రయాణికుడు (Passenger) గందరగోళం సృష్టించాడు.
Passenger Complaints | రెండు ఆర్థిక సంవత్సరాల్లో రైల్వేకు 61 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. రైళ్ల భద్రత, శుభ్రత, విద్యుత్ వైఫల్యాలపై ప్రయాణికులు ఎక్కువగా ఫిర్యాదు చేశారు.