లక్షల విలువైన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఫర్నిచర్ను గాలికి వదిలేశారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తరగతి గదుల్లో ఉన్న ఫర్నిచర్ను తీ
గెలిచేదెవరు? ఓడేదెవరు? పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఫలితాల పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎంపీలుగా ఎవరు గ�
2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో నల్లగొండలో స్వల్పంగా పోలింగ్ తగ్గగా భువనగిరిలో పెరిగింది. నల్లగొండలో తుది పోలింగ్ 74.02శాతం కాగా భువనగిరిలో 76.78శాతంగా నమోదైంది.
జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. సోమవారం హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, సికింద్రాబాద్ కంటోన్మెంట్
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఎండ కారణంగా ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో ఉదయం పూటనే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బా
వనపర్తి నియోజ కవర్గంలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గంలో 2,73,863 మంది ఓటర్లుంటే, 1, 82, 283 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, ఎన్నిక ల బహిష్కరణలు, పలు చోట్లా ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలక
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో 65 శాతం, ములుగు నియోజకవర్గంలో 68.2 శాతం ఓటింగ్ నమోదైంది. చిన్న చిన్న ఘటనలు మినహా ఇరు జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. వరంగల్ కలెక్టరేట్ కంట్రోల్ రూంలోని వెబ్కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆర్వో పీ ప్రావీణ్య, ఎన్నికల సాధారణ పరిశీలక
పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఖమ్మం జిల్లా ఓటర్లు పోటెత్తారు. విద్య, ఉద్యోగం, ఉపాధి వంటి అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా ముందుగానే సొంతూళ్లకు చేరుకున్నారు.
ఓట్ల పండగకు గ్రేటర్ సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగే పోలింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు జిల్లాల్లోని నాలుగు ఎంపీ స్థానాలతో పాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ �
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది తమ సామగ్రితో ఆదివారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
భద్రాద్రి జిల్లాలో సోమవారం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు కలెక్టర్ ప్రియాంక అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,105 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు.
ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం. ఇంటి నుంచి బయటకు రండి.. ఓటు హక్కును వినియోగించుకోండి. మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే భవిత. లేదంటే ఐదేండ్ల పాటు అంధకారమే. నీ సత్తా నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు మ�