పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఎన్నికల సాధారణ పరిశీలకుడు
శాంతియుత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు. కొత్తగూడెం రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆదివా�
ఈ నెల 13న పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు మక్కు వినియోగించుకునేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకుడు కళ్యాణ్ కుమార్ దాస్ పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కనీస వసతులు కల్పించాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశ
నల్లగొండ పార్లమెంట్ స్థానానికి మే 13న పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆమె పార్లమె�
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జెండగే సూచించారు. భువనగిరి నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం విలేక