17వ లోక్సభకు తెలంగాణ నుంచి అత్యధికంగా హాజరైన వారిలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావుకు టాప్లో ఉన్నారు. మొత్తం 273 రోజులకుగాను 241 రోజులు (శాతం 88.3) ఆయన సభకు హాజరై.. వివిధ సమస్యలపై 202 ప్రశ్నలు అడిగారు.
పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారి ఆటకట్టించటానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. దీని కింద నేరం నిరూపితమైతే గరిష్ఠంగా ప�
Budget 2024 | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రజాకర్షక పథకాలు లేవు.. పన్ను విధానంలో మార్పు లేదు. అలాగని.. సామాన్యులకు ఎటువంటి రాయితీలూ లేవు. త్వరలో లోక్సభ ఎన్నికలను ఎదుర్కోబోతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గురువారం ల
కీలకమైన వ్యవసాయ శాఖకు మధ్యంతర బడ్జెట్లో రూ.1.27 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. వ్యవసాయ రంగంలో పంట కోత అనంతరం జరిగే సేకరణ, నిల్వ, సమర్థ సరఫరా వ్యవస్థ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి కార్యకలా�
నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్లో గురువారం ఉదయం 11 గ�
పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరోధించడానికి కేంద్రం ఒక చట్టాన్ని తీసుకు రానుంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమా�
పార్లమెంటులో బిల్లులపై అర్థవంతమైన చర్చలు తీరని కలగానే కనిపిస్తున్నది. 17వ లోక్సభలో ఇప్పటివరకు ఆమోదం పొందిన మొత్తం బిల్లులలో సగానికిపైగా బిల్లులపై రెండు గంటల కన్నా తక్కువ వ్యవధిలోనే తూతూ మంత్రంగా చర్చ �
లోక్సభలో భద్రతా వైఫల్య ఘటనతో పార్లమెంట్ భద్రతా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అత్యంత పటిష్ఠమైన బహుళ స్థాయి భద్రత వ్యవస్థ మధ్య ఉండే పార్లమెంట్లోకి విజిటర్ పాస్పై వచ్చిన దుండుగులు పొగ గొట్
భారత పార్లమెంటు మరోసారి ఉలిక్కిపడింది. 22 ఏండ్ల క్రితం లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసిన డిసెంబర్ 13నే మళ్లీ పార్లమెంటుపై అసాధారణ ఘటన చోటుచేసుకొన్నది. నాడు ఉగ్రవాదులు పార్లమెంటు భవనం లోపలికి ప్రవేశించ�
భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు పెద్ద తప్పిదాల వల్ల కశ్మీర్ ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా కష్టాలు, బాధలు పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆరోపించారు. కశ్మీర్ మొత్తాన్ని మన అధీన�
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూలు ఖరారైంది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ఎక్స్లో తెలిపారు.
దేశంలో స్వతంత్రంగా భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ పౌరులకే కాదు.. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెటులో ఎంపీలకు కూడా లేకుండా పోతున్నది. ఏమన్నా అంటే సస్పెండ్, లేదంటే నిండు సభలో అంతు చూస్తామంటూ అధ
ప్రపంచంలోనే మొట్టమొదటి మాతృస్వామిక వ్యవస్థలో ఉజ్వలమైన నాగరికత కలిగింది భారతదేశం. మాతృస్వామ్య వ్యవస్థలో ఎటువంటి అభివృద్ధి ఉంటుందో స్వయంగా చవిచూసిన సమాజం ఇది. ఆ తర్వాత ఆర్యుల కాలంలో మాతృస్వామ్యం స్థానం�