దేశంలో స్వతంత్రంగా భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ పౌరులకే కాదు.. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెటులో ఎంపీలకు కూడా లేకుండా పోతున్నది. ఏమన్నా అంటే సస్పెండ్, లేదంటే నిండు సభలో అంతు చూస్తామంటూ అధ
ప్రపంచంలోనే మొట్టమొదటి మాతృస్వామిక వ్యవస్థలో ఉజ్వలమైన నాగరికత కలిగింది భారతదేశం. మాతృస్వామ్య వ్యవస్థలో ఎటువంటి అభివృద్ధి ఉంటుందో స్వయంగా చవిచూసిన సమాజం ఇది. ఆ తర్వాత ఆర్యుల కాలంలో మాతృస్వామ్యం స్థానం�
కొత్త పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ అభ్యంతరకర, మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీకి చెందిన ముస్లిం ఎంపీ కున్వర్ డానిష్ అలీనికి ఉద్దేశించి ‘ముస్లిం ఉగ్రవాది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశ�
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు-2023కు లోక్సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై సభలో 8 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వ�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ 2010లో ఆమోదం పొందిన ఈ బిల్లును లోక్సభ కూడా ఆమోదిస్తే, మహిళా సాధికారత దిశగా అడుగులు పడ�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల రెండో రోజైన మంగళవారం(ఈ నెల 19వ తేదీ) ఉదయం 9.30 గంటలకు లోక్సభ, రాజ్యసభ ఎంపీల గ్రూపు ఫొటో సెషన్ జరుగనున్నది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ఆదివారం బులెటిన్ విడుదల చేసింది.
‘భారత దేశ ప్రజాస్వామ్యం ఆందోళనకరంగా ఉంది.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రజాస్వామ్య వ్యవస్థల విచ్ఛిన్నమే ధ్యేయంగా పెట్టుకున్నారు. పార్లమెంట్లో జవాబుదారీతనం లోపించింది.‘ అంటూ కొందరు మేధావుల�
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గురువారం పార్లమెంట్ భవన్ నుంచి విజయ్ చౌక్ వరకూ తిరంగా మార్చ్ను నిర్వహించారు. అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జ
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్
‘ఖజనా’ పై అధికారం కలిగిన వ్యవస్థ?1) రాజ్యసభ2) సుప్రీంకోర్టు3) లోక్సభ4) ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి శాసనాధికారాలను వినియోగించే అధికారం కల్పించేది?1) రాజ్యాంగంలోని 123వ ఆర్టికల్2) రాజ్యాంగంలోని 213వ �
కేంద్రంలో రెండు పర్యాయాలు అప్రతిహతంగా అధికార పీఠాన్ని దక్కించుకోగలిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠ రోజురోజుకు మసకబారుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఆయన హ్యాట్రిక్ సాధించడ�