ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో చర్చకు పెట్టకుండా రద్దుచేయడం ఇందుకు తాజా ఉ�
ఐదున్నరేండ్లలో మూతబడ్డవి 5 లక్షలపైనే న్యూఢిల్లీ, నవంబర్ 29: గడిచిన ఐదున్నరేండ్లకుపైగా కాలంలో దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా సంస్థలు మూతబడ్డాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా దేశంలో మొత్తం 5,00,506 కంపెనీలు బందైన�
కాచిగూడ : బీసీల మనో భావాలను గ్రహించి సీఎం కేసీఆర్ మరోసారి అసెంబ్లీలో కులగణన తీర్మాణం చేసి కేంద్రానికి పంపించి తన నిజాయితిని నిరుపించుకున్నాడని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన�
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు న్యూఢిల్లీ, నవంబర్ 3: ధరల పెరుగుదల, ప్రభుత్వ ఆస్తుల విక్రయం తదితర కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వచ్చే ఏడాది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో రెండు రోజుల సమ్మెకు కేంద�
న్యూఢిల్లీ: మంగళవారం, బుధవారం జరిగే పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని తమ పార్టీ ఎంపీలను బీజేపీ ఆదేశించింది. రాజ్యసభ, లోక్ సభ బీజేపీ సభ్యులకు ఈ మేరకు మూడు లైన్ల విప్ను సోమవారం జారీ చేసింది. ‘
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్కు సంబంధించి దాని తయారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్తో ఎలాంటి లావాదేవీలు జరుపలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్కు తెలిపింది. ‘ఎన్ఎస్వో గ్రూప్ టెక్నాలజీస�