పాతమంచిర్యాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పార్కు మందుబాబులకు అడ్డాగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండానిత్యం పదుల సంఖ్యలో మం దుబాబులో పార్కులోనే తిష్టవేస్తున్నారు. ఊరుకు చివరగా ఉండడం, వాచ�
Man hits wife in Park | పార్కులోని కారులో మరో వ్యక్తితో కలిసి భార్య ఉండటాన్ని ఆమె భర్త చూశాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అతడు బేస్బాల్ బ్యాట్తో ఆ కారు అద్దం ధ్వంసం చేశాడు. మోసగించిన భార్యను ఆ బ్యాట్తో చితకబాదాడు. ఈ �
AAP MLA Kulwant Singh Sidhu Slaps Youth | పార్క్లో డ్రగ్స్ సేవిస్తూ ఒక యువకుడు దొరికిపోయాడు. ఆకస్మికంగా పార్క్ను తనిఖీ చేసిన ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆ యువకుడి చెంపపై కొట్టారు. (AAP MLA Kulwant Singh Sidhu Slaps Youth) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
woman harassed by Police | కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్�
హైదరాబాద్ ఒక మినీ భారతదేశమని, అలాంటి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వేలాది కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం హుస్స�
బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని జలగం వెంగళరావు పార్కు చెరువులోకి మురుగునీరు రాకుండా ప్రత్యేకంగా చేపట్టిన పైపులైన్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో చెరువులో వర్షపునీరు మాత్రమే వస్తుండడంతో సుందరీకరణపై దృష్
ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నానని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ మధుబన్ కాలనీలో జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ అ
Youth Murder | పార్క్లో ఆలయం నిర్మించిన రేణు దేవిపై హతుడు కమల్ కుమార్ ఎంసీడీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశ్నించారు. తొలుత దర్యాప్తునకు ఆ మహిళ సహకరి
భైంసా పట్టణాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కుంట ఏరియా లో రూ.45 లక్షలతో మైనార్టీ షాదీఖానాకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. నిర్మాణాల జోరు ఒకవైపు సాగుతుండగా..మరో వైపు ఆ ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతం ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలం ఉంటే చాలు కొంతమంది అక్కడే వాలిపోతున్నారు. ఫలితంగా �
భద్రకాళి ఆలయానికి ఆనుకొని ఉన్న భద్రకాళి బండ్ ఆహ్లాదానికి కేరాఫ్గా మారింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.30కోట్లతో అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కు(భద్రకాళి బండ్) నగరానికి మణిహారంగా నిలుస్తోంది.
వేసవిలో వాహనం జాగ్రత్త!. వేసవిలో వాహనాలను ఎండలో పార్కింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు ముందుగా తెలుసుకోవడంతో ధన, ప్రాణ నష్టాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
నిధులు మంజూరయ్యాయి.. చిన్న పిల్లల పార్కు పనులు ప్రారంభించారు. ఇంతలోనే రైల్వే అధి కారులు అడ్డగించి పనులను నిలిపివేశారు. రైల్వే స్థలం అంటూ పార్కు పనులను అడ్డగించారు. వివరాల్లోకెళ్లితే..అడ్డగుట్ట మొండిబండన
మాదారంలో 228 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ శరవేగంగా ఇండస్ట్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రక్రియ రైతుల వారీగా సర్వే నిర్వహణ పూర్తి చేసిన అధికారులు భూ పరిహారం చెల్లింపులపై త్వరలో జిల్లా సంప్రదింపుల కమిటీ ని�