నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. నిర్మాణాల జోరు ఒకవైపు సాగుతుండగా..మరో వైపు ఆ ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతం ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలం ఉంటే చాలు కొంతమంది అక్కడే వాలిపోతున్నారు. ఫలితంగా �
భద్రకాళి ఆలయానికి ఆనుకొని ఉన్న భద్రకాళి బండ్ ఆహ్లాదానికి కేరాఫ్గా మారింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.30కోట్లతో అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కు(భద్రకాళి బండ్) నగరానికి మణిహారంగా నిలుస్తోంది.
వేసవిలో వాహనం జాగ్రత్త!. వేసవిలో వాహనాలను ఎండలో పార్కింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు ముందుగా తెలుసుకోవడంతో ధన, ప్రాణ నష్టాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
నిధులు మంజూరయ్యాయి.. చిన్న పిల్లల పార్కు పనులు ప్రారంభించారు. ఇంతలోనే రైల్వే అధి కారులు అడ్డగించి పనులను నిలిపివేశారు. రైల్వే స్థలం అంటూ పార్కు పనులను అడ్డగించారు. వివరాల్లోకెళ్లితే..అడ్డగుట్ట మొండిబండన
మాదారంలో 228 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ శరవేగంగా ఇండస్ట్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రక్రియ రైతుల వారీగా సర్వే నిర్వహణ పూర్తి చేసిన అధికారులు భూ పరిహారం చెల్లింపులపై త్వరలో జిల్లా సంప్రదింపుల కమిటీ ని�