కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీ అయిదేళ్లలోనే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జీపీగా ఎదిగింది. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారుల పాలన, ప్రజాపాలనలో నిర్వహణ కరువై పలు వ్యవస్థలు అధ్వానంగా మారాయి. పాల
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి హాజీపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్�
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16
తన నయవంచక విధానాన్ని మరోసారి చాటుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీల 42 శాతం రిజర్వేషన్ల హామీని గట్టున పెట్టి బడుగు, బలహీన వర్గాల ప్రజలను నిండాముంచింది. తన చిత్తశుద్ధి లోపాన్ని తానే రుజువు చేసుకుంది. బీసీల �
పంచాయతీ ఎన్నికల సమరానికి తెరలేచింది. ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నది. లోకల్బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సం ఘం మంగళవారం సాయంత్రం విడ�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈసారి సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే ఎస్ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్కారు వెనుకంజ వేయడంతో గ
గ్రామ పంచాయతీల ఎన్నికల నగా రా మోగింది. ఇప్పటికే సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు పూర్తికావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మంగళవారం షెడ్యూల్ను ప్రకటించారు. దీంతో పల్లెల్లో స్థానిక సం
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు కేటాయిస్త్తూ సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్�
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా మొదట సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సోమవారం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సర్పం చ్, వార్డు సభ్యుల సీట్ల రిజర్వేషన్లు తేలాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈమేరకు కలెక్టర్ హనుమంతరావు గెజిట్ నో
గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారం యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు పూర్తిచేసింది. ఫి�
టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మండలం శాంతిపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపైఒకరు పరస్పరం దాడుల�
పరిషత్ ఎన్నికలు నిలిపివేత | ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ నిబంధన అమలు కాలేదని పేర్కొంది.