టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు | పరిషత్ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు.
టీడీపీ నేతల అసంతృప్తి | పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు.. చంద్రబాబ�
ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే ఎందుకంత బాధ | ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకంత బాధ అని వైసీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.