పారాలింపిక్స్లో రెండో రోజు భారత్ పతకాల పంట పండించింది. పారిస్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడలలో భారత్ ఒకే రోజు నాలుగు పతకాలతో సత్తా చాటింది. షూటింగ్ విభాగంలో మన పారా షూటర్లు గంటల వ్యవధిలోనే మూడు పతకాలు �
ఫ్యాషన్ నగరి పారిస్లో మరో ప్రపంచ క్రీడా సంబరానికి అట్టహాసంగా తెరలేచింది. గతానికి పూర్తి భిన్నంగా పారిస్ నడిబొడ్డున జరిగిన పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు అభిమానులను కట్టిపడేశాయి. భారత కాలమానం ప్రకారం ర
యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) లోని ఉటా రాష్ట్రంలో ప్రధాన నగరమైన సాల్ట్ లేక్ సిటీ 2034 వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.
పారిస్ పారాలింపిక్స్ 13 మంది భారత పారా షట్లర్లు అర్హత సాధించారు. వీరిలో మాజీ చాంపియన్ కృష్ణనాగర్ కూడా చోటు దక్కించుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్ఐ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంద�
పారిస్ ఒలింపిక్స్కు ముందు తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొడుతోంది. అస్తానా(కజకిస్థాన్) వేదికగా జరుగుతున్న ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భాగంగా గురువారం ముగిసిన 52 కిలోల సెమీస్లో నిఖత్ 5-0 తేడాత
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని చాలామంది నిరూపిస్తూనే ఉంటారు. అలాంలి వారిలో అవనీ లేఖరా కూడా ఉంటుంది. ఈ పారాలింపిక్ షూటర్.. టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించి అందరి మన్ననలు పొందింది. ఈ 20 ఏళ్ల షూటర్.. ఇప్�
న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ఇవాళ ప్రధాని మోదీ కలిశారు. పారా విశ్వక్రీడల్లో ఈ సారి భారత్ అత్యధిక 19 మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. దాంట్లో ఐదు స్వర్ణాలు, ఎని�
Paralympics : టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ అధ్యాయం ముగింపు దశకు చేరుకున్నది. చక్రవర్తి నరుహిటో సోదరుడు క్రౌన్ ప్రిన్స్ అకిషినో పర్యవేక్షణలో.. రంగురంగుల విద్యుత్ దీపాల మధ్య బాణాసంచా వెలుగులతో ...
Paralympics | టోక్యో పారాలింపిక్స్లో భారత్కు ఐదో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్హెచ్ 6లో కృష్ణ నాగర్ గోల్డ్ మెడల్ సాధించాడు. హాంకాంగ్ ప్లేయర్ కైమన్ చూతో జరిగిన
యతిరాజ్ | టోక్యో పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్లో సుహాస్ యతిరాజ్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్ఎల్ 4 విభాగం ఫైనల్లో