Paralympics | టోక్యో పారా ఒలింపిక్స్లో పలు క్రీడల్లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో శనివారం క్రీడా�
Para shuttlers: పారా షట్లర్లు ( Para shuttlers ) ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్లకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఇవాళ సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో
Manoj Sarkar: భారత్ షట్లర్ మనోజ్ సర్కార్ కాంస్య పతకం కోసం జరిగిన బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ పోరులో అద్భుత విజయం సాధించి మెడల్ దక్కించుకున్నాడు. జపాన్ షెట్లర్ దైసుకే ఫుజిహరాను
Pramod Bhagat: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో భారత్కు పసిడి పతకాల పంట పండుతున్నది. ఈ పారాలింపిక్స్లో ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించగా..
హైదరాబాద్: మనీశ్ నర్వాల్ వయసు 19 ఏళ్లే. ఇండియన్ షూటింగ్లో ఇప్పుడితనో సంచలనం. పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి.. యువ సూపర్స్టార్ అయ్యాడు. అర్జున అవార్డు గ్రహీత అయిన మనీశ్ నర్వాల్.. 2001, �
టోక్యో: పారాలింపిక్స్లో ఆమెకు మెడల్ దక్కలేదు. కానీ ఎంగేజ్మెంట్ రింగ్ చిక్కింది. కేప్ వర్డే దేశానికి చెందిన స్ప్రింటర్ కౌలా నిద్రేయి పెరీరా సిమెడో .. సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టినా.. ఆ ట్రాక్పైనే
టోక్యో: మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటపడటానికి లక్షల మంది ప్రయత్నిస్తున్నారు. మరో దేశంలోకి వెళ్లి ఎలాగోలా బతుకీడిస్తే చాలానుకుంటున్నారు. కానీ ఆ దేశానికి చె�
ప్రధాని మోదీ | పారాలింపిక్స్లో భారత్కు మరో పతకాన్ని అందించిన హైజంపర్ ప్రవీణ్ కుమార్ను ప్రధాని మోదీ అభినందించారు. అతని కృషి, పట్టుదలకు ఈ పతకమే నిదర్శనమని చెప్పారు.
Paralympics | పారాలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నది. పురుషుల హైజంప్లో ప్రవీణ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్లో గ్రేట్ బ్రిటన్కు చెందిన
Paralympics | టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్లో తరుణ్ ధిల్లాన్ సెమీఫైనల్కు అర్హత సాధించాడు. కొరియాకు చెందిన షిన్ యుంగ్ వాన్
టోక్యో: టోక్యో పారాలింపిక్స్లో వరుసగా మూడు రోజుల పాటు పతకాలతో అదరగొట్టిన భారత్కు బుధవారం నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. మూడు రోజుల క్రితం ఆర్2 10 మీటర్ల ఎయిర్రైఫిల్ షూటింగ్లో స్వర్ణం దక్కించుకున్న అ�
చెన్నై: టోక్యో పారాలింపిక్స్లో రజత పతకంతో మెరిసిన మరియప్పన్ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం రూ.2 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి ఎంకే స్టాల