పారాలింపిక్స్( Tokyo Paralympics )లో మన అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. సోమవారం ఒక్కరోజే ఐదు మెడల్స్ గెలవగా.. మంగళవారం షూటింగ్లో మరో మెడల్ ఇండియా ఖాతాలో చేరింది.
పారాలింపిక్స్| టోక్యో పారాలింపిక్స్లో భారత్కు ఇవాళ పతకాల పంట పండింది. సోమవారం ఒకేరోజు నాలుగు పతకాలు సాధించింది. ఇప్పటికే షూటింగ్లో బంగారు పతకం సాధించిన భారత్.. మరో మూడు మెడల్స్ను తన ఖాతాలో వేసుకున�
vinod Kumar : దివారం జరిగిన పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్ 52) లో భారతదేశానికి చెంఇన క్రీడాకారుడు వినోద్ కుమార్.. 19.91 మీటర్ల దూరం డిస్కస్ను త్రో చేసి కాంస్య పతకాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఈ ప్రక్రియలో అతడు కొత్త ఆసియా...
పారాలింపిక్స్లో ఒకే రోజు ఇండియా ఖాతాలో రెండో సిల్వర్ మెడల్ చేరింది. ఆదివారం ఉదయం టేబుల్ టెన్నిస్లో భవీనా పటేల్ సిల్వర్ సాధించి చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు మెన్స్ హైజంప్ టీ47 ఫైనల్లో ఇండియాకు చ�
పాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ ( Bhavina Patel ).. తాను సచిన్ టెండూల్కర్ను కలుస్తానని చెప్పింది. స�
ఉపరాష్ట్రపతి వెంకయ్య | పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన భవీనాబెన్ పటేల్ను ఉపరాష్ట్రతి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణమని అన్నారు.
భవీనా | టోక్యో పారాలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించింది. చైనా ప్లేయర్, వరల్డ్ నంబర్ వన్ సీడ్ యింగ్ జావోతో జరిగిన ఫైనల్