ప్రభుత్వం గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామేపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం
పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి స్తంభించిపోయిందని, పల్లెల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని మాజీ మంత్రి హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలకు నిధులు విడుదల చేయాలని, మాజ
మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని దేశంలోని పాలకులు గప్పాలు కొడుతుంటారు. కానీ, ఆచరణకు వచ్చేసరికి వారి మాటలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి.
“గ్రామ పంచాయతీల నిర్వహణ మాపై పడింది. ఆర్థిక భారాన్ని మోయడం మాతోకాదు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదన అనుభవిస్తున్నం. పారిశుధ్య ట్రాక్టర్�
Body Shaming | హైదరాబాద్కు చెందిన భార్యాభర్తలకు పెళ్లయి నాలుగేళ్లు. ఇద్దరు పిల్లలు. సాఫీగా సాగిన కాపురంలో భర్త ఈసడింపులు పెరిగాయి. భార్యను లావుకు తగ్గట్టుగా సంసారాన్ని నడపాలంటూ, రెండు ఉద్యోగాలు చేయాలంటూ సూటిపో
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో పాలనా వ్యవస్థ గాడితప్పింది. ‘ప్రజలే పరిపాలకులు’ అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోయింది. పంచాయతీ పాలనకు మూలమైన ప్రజాప్రతినిధులే లేకపోవడంతో పాలనలో పూర్తి శ�
పల్లెల్లో నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు పంచాయతీల్లో తాగునీటి తండ్లాట మొదలైంది. ఇది మే నాటికి తీవ్రరూపం దాల్చే ముప్పు కనిపిస్తున్నది. ఓవైపు అడుగుంటిన భూగర్భజలాలు.. మరోవైపు
నగర పాలక సంస్థలో కలిస్తే సమస్యలు తీరుతాయని, సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపడుతాయని అనుకున్నారు. అయితే గతంలో కంటే కొత్తగా వచ్చిన మార్పు ఏమీ లేకపోగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. సదుపాయాలు మెరుగుపడకపోగా కనీసం
జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో విడుతల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ మేరకు స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు, అస్టిటెంట్ రిటర్నింగ్ అధికారులు, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మిగిలిన 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో చేర్చాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు తెలిసింది. జిల్లాలో గతంలో 62 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 28 వ�
కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుపై కామ్రేడ్ల వైఖరి రెండు నాలుకల ధోరణిగా కనిపిస్తున్నది. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలో 7 గ్రామ పంచాయతీలను కలిపి కార్పొరేషన్ చేయడానికి ప్రభ�
కరీంనగర్ నగరపాలక సంస్థలో మరో ఐదు గ్రామాలతోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
విలీన పంచాయతీల్లోని రాజకీయనేతల భవిష్యత్ అంధకారంగా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం తొలుత సంగారెడ్డి జిల్లాలోని 11 పంచాయతీలను అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. రెండు మున్సిపాలిటీ�
రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లాను యూనిట్గా తీసుకుని ఏర్పాటు చేస్తున్న సూర్యాపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది.