విలీన పంచాయతీల్లోని రాజకీయనేతల భవిష్యత్ అంధకారంగా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం తొలుత సంగారెడ్డి జిల్లాలోని 11 పంచాయతీలను అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. రెండు మున్సిపాలిటీ�
రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లాను యూనిట్గా తీసుకుని ఏర్పాటు చేస్తున్న సూర్యాపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది.
Grama panchayats | రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ, మండలి బిల్లును ఆమోద�
పల్లెల్లో పారిశుధ్యం లోపించి అస్తవ్యస్తంగా మారాయి. వీధుల్లో చిన్న గుంత ఏర్పడినా పూడ్చేవారే కరువయ్యారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నది. ఈగలు, దోమల బెడద పెరిగి వ్యాధులు వి జృంభిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ పల్లెలుగా రూపుదిద్దుకున్న పంచాయతీల్లో పాలన పడకేసింది. ‘పల్లె ప్రగతి’తో దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి చెంది అవార్డులను సొంతం చేసుకున్న పల్లెలు ఆరేడు నెలలుగా అస్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలకు పైనే అయ్యింది. రాజకీయ హ డావుడి తప్పితే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులతోపాటు సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యం.
పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రత్యేక అధికారుల ద్వారా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక అన్నారు.
పంచాయతీల ఆదాయ వ్యయాల విషయంలో పారదర్శకత పాటించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేరీ పంచాయతీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల వివరాలను అవ�
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ నేపథ్యంలో ఏటేటా జ్వరాలు, వ్యాధుల సంఖ్య తగ్గుతూ వస్తోంద�
‘తెలంగాణలో కొంత మంది అపోహాలు సృష్టించి పాత గాయాలను రగిలించి ఇక్కడి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారు. కేవలం ఓట్ల కోసం మాట్లాడి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు.
Haryana violence | హర్యానాలోని 50 పంచాయతీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముస్లిం వ్యాపారుల ప్రవేశంపై నిషేధం విధించాయి. అలాగే గ్రామాల్లో నివసించే ముస్లింలు వారి పత్రాలను పోలీసులకు సమర్పించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు సర