ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
పోడు భూముల పట్టాల జారీ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పోడు భూముల సమస్యకు పరిషారం లభించనుందని అన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. 500 జనాభా గల గ్రామాలు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. మరోవైపు పల్లెల రూపురేఖలు మార్చేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతున్నది. మా గ్రామ పంచాయతీకి సేంద్రియ ఎరువుల తయారీ, ట్రాక్టర్తో హరితహారం మొక్కలకు నీరు పోయడం ద్వారా రూ.10
హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పెండింగ్ బకాయిలన్నింటినీ చెల్లించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామ పంచ
పల్లెల ప్రగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కార్
పంచాయతీల్లో అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో ఇక జాప్యం తొలగిపోనున్నది. నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు సమకూర నున్నాయి. దీనికోసం పంచాయతీలకు కొత్తగా బ్యాంకు ఖాతాల
నాడు ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నా కన్నెత్తి చూడలేదు. గ్రామ సచివాలయాలు శిథిల, అద్దె భవనాల్లో కునారిల్లుతున్నా కనీసం పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ ప్�
నెలాఖరులోగా మిగతావీ పూర్తి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ 14 శాతంతో రెండో స్థానంలో ఏపీ ఖాతా తెరువని 16 రాష్ర్టాలు గ్రామాలు : 12,766 ఆడిటింగ్ పూర్తి: 9,500 శాతం : 75 శాతం హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): పంచాయతీ�
స్థానిక సంస్థలకు రూ.432కోట్లు.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి | రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు రూ.432కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మండల, జిల్లా పరిషత్లకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యా�
హైదరాబాద్ : గ్రామ పంచాయతీల నిధులను, ఆయా గ్రామ ప్రజలు, పంచాయితీల నిర్ణయం మేరకే ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఇకనుంచి స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చుచేసుకునే �