గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను గుర్తించి, జూన్ ఒకటో తేదీ వరకు భవిత శిక్షణ కేంద్రాలకు పంపించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సంబంధిత ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. భద్రా�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వ సూళ్ల గడువు ముగుస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఇంకా రూ.25.76 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. రూ.345.21 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు రూ.319.45 కోట్లు(92.54%)
ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీలలో విధి నిర్వహణలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్(టీపీఎస్ఏ) ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం
జిల్లా , డివిజన్, మండల స్థాయిలో పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్యదర్శులు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మెదక్ జిల్లాలో పని చేస్తున్న కొందరు కార్యదర్శులు ఇంటి ని
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. గ్రామపంచాయతీ కార్యదర్శులకు తెలియకుండా, గ్రామాల్లో ఇంటి నంబర్లు, అసెస్మెంట్ నంబర్లు పుట్టుకొస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలకు సైతం ఇంటి న�
గ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు పన్నుల వసూళ్లు పూర్తి చేయాల్సిన గడువు దగ్గరపడుతుండగా, మరోవైపు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ‘ప్�
ఇంతకాలం పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పంచాయతీ సెక్రటరీలుగా విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీలను మున్సిపాలిటీ పరిధిలోకి బదలాయిస్తూ రాష్ట్ర సీడీఎంఏ కమిషనర్ కె.నారాయణ రావు గురువారం ఉత్తర్వులు జా�
పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసింది. ఒకో అధికారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు వచ్చిపోతుండడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులైన్ల లీక�
పెద్దపల్లి డీఎల్పీవోగా దేవకీదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు పెద్దపల్లి డీఎల్పీవోగా పని చేసిన వేణుగోపాల్ రావు పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో గతంలో పెద్దపల్లి డీఎల్�
Mahabubnagar | ఆయన పదవీలో లేడు కానీ అన్ని తానై నడిపిస్తాడు. ఆయన మాటకే ఇక్కడి అధికారులు వత్తాసు పలుకుతారు. ఆయన మాట వినని అధికారులను బదిలీ చేయించడం, లేదా వారితో బేరాలు కుదిరించుకొని ముడుపులు తీసుకోవడం ఆ నేత నైజం. రా్�