తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కోసం నిధులను విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది.
Panchayat Secretaries | పంచాయతీల్లో నిధుల కొరత సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. పల్లెలపై రాష్ట్ర ప్రభుత్వం కనికరించలేదు. కొన్ని నెలలకు సంబంధించిన కేంద్రం నిధులు పెండింగ్ ఉన్నాయి.
బతుకమ్మ పండుగకు పైసల్లేవు.. గ్రామాల్లో వీధి లైట్లు, చెరువుల వద్ద మొరం పోసి చదును చేయడం, శానిటేషన్, తదితర ఏర్పాట్లు ఎలా చేయాలని కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి రెండేళ్లు కావ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నది. రేవంత్ సర్కార్ పవర్లోకి వచ్చి 20 నెలలు దాటినా ఇప్పటివరకు రూపాయీ కేటాయించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుక
ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని కారేపల్లి మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్ర ప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని బాజుమల్లాయిగూడెం గ్రా
ఫేక్ అటెండెన్స్కు పాల్పడిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే కార్యదర్శుల పనితీరును పర్యవేక్�
రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కొత్త దుమారం రేపుతున్నది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ(పీఆర్ఆర్డీ)లో వేళ్లూనుకున్న అవినీతిని మళ్లీ తెరపైకి తెస్తున్నది. కొందరు ఏకంగా సీఎం రేవంత్
జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల విధులు కత్తిమీద సాములా మారాయి. పంచాయతీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినప్పటికీ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, విధి నిర్వహణలో అలసత్వం పేరుతో అధికారుల ఆదేశాలు పంచాయతీ కార్�
గ్రామ పంచాయతీల పాలన పూర్తిగా పడకేసింది. పాలక వర్గాలు లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణ కరువవడం, మండల పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం కొందరు పంచాయతీ కార్యదర్శులకు వరంగా మారింది. దీంతో గ్రామాల్లో �
Sanitation | రాయపోల్లో వైన్స్ షాప్, హోటల్స్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ తొలగించాలని ఒకవేళ షాప్ వాళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు వినియోగిస్తే జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో �
జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పని కత్తి మీద సాముల మారింది. పంచాయతీల్లో వివిధ పనుల నిర్వహణకు నిధులు ఇవ్వని సర్కార్.. నిర్లక్ష్యం పేరుతో కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నది. మరోవైపు తమను పర్మినె�