woman dies by suicide | ఒక వ్యక్తి అదృశ్యంపై అతడితో సంబంధం ఉన్న మహిళను బహిరంగంగా అవమానించారు. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమె మృతదేహంతో నిరసన తెలిపారు.
నేటి బాలలే రేపటి భారతదేశ నిర్మాణ శిల్పులని, భవిష్యత్ భారతదేశం బాలల చేతుల్లోనే ఉందని, వారి సమగ్ర అభివృద్ధి ద్వారానే దేశం పురోగతి సాధిస్తున్నదని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బాలల సమస్యలను తెల
కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు.
నూతనంగా నిర్మించిన ఇంటికి లక్షల్లో పన్ను వచ్చిన ఘటన బయ్యారం పంచాయతీ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. బయ్యారం మెయిన్ రోడ్ సెంటర్ వద్ద వై నరసింహారావు నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి నంబ�
నగరంలో పోలీసు కమిషనరేట్ల పునర్విభజన గందరగోళంగా మారింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు సంబంధించి సరిహద్దుల నిర్ణయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూ�
Hanumakonda | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో కొడుకులు తనను పోషించడం లేదంటూ ఓ పూజారి తనకున్న అసైన్డ్ భూమిని గ్రామపంచాయతీకి రాసిచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చ పేట గ్రామపంచాయతీ పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. అన్నల కోటగా పేరొచ్చినా గండిలచ్చ పేట గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల గ్రామం లో హర్షాతిరేకా�
నడిగడ్డకు చెందిన అధికార పార్టీ నేత అనుచరులు, కాంట్రాక్టర్ మధ్య ఇసుక ముడుపుల పంచాయితీ తెగలేదు. ఇంకా రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక సరఫరా కావడం లేదు. దీంతో ఇసుక కోసం లబ్ధిదారులు ఆందోళన చెందుతున్న�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో ఆదివారం ఉదయాన్నే కురిసిన భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరాయి. గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంతం లో ఉంటున్న వారి ఇళ్లలోకి వరద లా వచ్చి, ఇళ్ల�
జిల్లాలోని వాంకిడి గ్రామ పంచాయతీలో నిధుల గోల్మాల్ జరిగినట్లు తెలుస్తున్నది. తాత్కాలిక వర్కర్ల అకౌంట్లలో పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు జమచేసి.. ఆపై డా చేసుకున్నట్లు సమాచారమున్నది.
Market | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హాయంలో నూతనంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా అమరచింత మండలం కృష్ణంపల్లి గ్రామస్థులు శుక్రవారం సంతను ప్రారంభించుకున్నారు.
కొండమల్లేపల్లి పట్టణంతో పాటు మండంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకున్న లైట్లు, బల్బులు రోజంతా వెలుగుతూనే ఉన్నాయి. దీంతో లో ఓల్టేజీ సమస్య తలెత్తి విద్యుత్ సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడడంతో ఇండ్లలోన
పెండింగ్ బిల్లుల కోసం హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయం, భోజనశాలకు శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్, ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ఊర రవీందర్రావు తాళం వేశారు.
ఎన్నికల్లో ప్రకటించిన జీవనభృతి, బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని, కార్మికుల పొట్టకొట్టే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ, అంగన్వాడీ, బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీలు సోమవారం ఆందోళన చేపట్టారు.
మండల పరిధిలోని చిట్కుల్ పంచాయతీలో సేకరిస్తున్న తడి.. పొడి చెత్తను నక్కవాగులో డంపు చేస్తున్నారు. దీంతో క్రమక్రమంగా ఆ వాగును పూడ్చివేస్తున్నారు. గతేడాది జిల్లాలో ఉత్తమ పంచాయతీగా చిట్కుల్ ఎంపికైంది. ప్ర�