రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో ఆదివారం ఉదయాన్నే కురిసిన భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరాయి. గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంతం లో ఉంటున్న వారి ఇళ్లలోకి వరద లా వచ్చి, ఇళ్ల�
జిల్లాలోని వాంకిడి గ్రామ పంచాయతీలో నిధుల గోల్మాల్ జరిగినట్లు తెలుస్తున్నది. తాత్కాలిక వర్కర్ల అకౌంట్లలో పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు జమచేసి.. ఆపై డా చేసుకున్నట్లు సమాచారమున్నది.
Market | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హాయంలో నూతనంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా అమరచింత మండలం కృష్ణంపల్లి గ్రామస్థులు శుక్రవారం సంతను ప్రారంభించుకున్నారు.
కొండమల్లేపల్లి పట్టణంతో పాటు మండంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకున్న లైట్లు, బల్బులు రోజంతా వెలుగుతూనే ఉన్నాయి. దీంతో లో ఓల్టేజీ సమస్య తలెత్తి విద్యుత్ సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడడంతో ఇండ్లలోన
పెండింగ్ బిల్లుల కోసం హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయం, భోజనశాలకు శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్, ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ఊర రవీందర్రావు తాళం వేశారు.
ఎన్నికల్లో ప్రకటించిన జీవనభృతి, బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని, కార్మికుల పొట్టకొట్టే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ, అంగన్వాడీ, బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీలు సోమవారం ఆందోళన చేపట్టారు.
మండల పరిధిలోని చిట్కుల్ పంచాయతీలో సేకరిస్తున్న తడి.. పొడి చెత్తను నక్కవాగులో డంపు చేస్తున్నారు. దీంతో క్రమక్రమంగా ఆ వాగును పూడ్చివేస్తున్నారు. గతేడాది జిల్లాలో ఉత్తమ పంచాయతీగా చిట్కుల్ ఎంపికైంది. ప్ర�
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ బూతుల నిర్వహణకు వచ్చిన నిధుల చెల్లింపుల్లో కార్యదర్శులు, ఎంపీవో మధ్య ముదిరిన పంచాయితీ ఫిర్యాదుల వరకు వెళ్లింది.
గ్రామ పంచాయతీల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని కోరుతూ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు గురువారం ఎంపీడీవో భానోతు జయరామ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ...
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో పలు విభాగాల ప్రభుత్వ ఉద్యోగులను శివరాత్రికి దూరం చేసిందనే విమర్శలొస్తున్నాయి. శుక్రవారం శివరాత్రి సందర్భంగా సెలవు అయినా.. పంచాయతీరాజ్, రెవెన్యూ ఉద్యోగులు విధుల్లోనే
ములుగు జిల్లా కేంద్రంలోని మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ దేవాలయంపై గెట్టు పంచాయితీ ముదిరింది. గట్టమ్మ తల్లి సాక్షిగా సోమవారం ఆలయం వద్ద జాకారం గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థులు, గ్రామస్థులు, ములుగు ఆది�
గ్రామీణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పంచాయతీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మిషన్ భగీరథ ఉన్నతాధికారులు సూచించారు.
నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలం 41 గ్రామ పంచాయతీ(జీపీ)లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతిపెద్ద మండలంగా ఉంది. దీనికితోడు తండాలు, అనుబంధ గ్రామాలు కలుపుకుని 70కి పైగా గ్రామాలు ఉన్నాయి.
గ్రామాలకు పచ్చనిహారాన్ని తొడిగినట్లు, పుడమి తల్లి పచ్చదనంతో పులకరించినట్లు మండలంలోని ఏ గ్రామం చూసినా హరితవర్ణంతో కళకళలాడుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృ
స్వచ్ఛ్ భార త్ మిషన్లో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట పంచాయతీని రాష్ట్ర స్థాయి అవార్డు వరించింది. పంచాయతీలో అభివృద్ధి పనులతోపాటు వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించి�