మండలంలోని కర్ధనూర్ పంచాయతీకి స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీ సమావేశ మందిరంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ - 2023 అవార్డుల
Woman beats man with slipper | ఒక వ్యక్తి యువతిని వేధించాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో చెప్పుతో కొట్టాలని పంచాయతీ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అంతా చూస్తుండగా ఆ వ్యక్తిని యువతి చెప్పుతో కొట్టింది (Woman beats man with slipper). ఈ వీడియో క్లిప్ సో�
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. వారి సర్వీసును రెగ్యులర్ చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రామాల అభివృద్ధిలో కీలకంగా ఉన్న జేపీఎస్లు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నార�
తెలంగాణలో పచ్చదనం పెంపే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఈ ఏడాది వరంగల్ జిల్లాలో 19.64లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించింది. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు సర్కారు ఈ ద
సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేసింది. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొల
ఆత్మకూర్. ఎస్ మండలం ఏపూరు జాతీయ స్థాయిలో మెరిసింది. మహిళా స్నేహ పూర్వక విభాగంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కాగా సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డుతోపాటు రూ.కోటి నగదు అందించారు.
పంచాయతీల పన్నుల వసూళ్లలో కరీంనగర్ జి ల్లా లక్ష్యం దిశగా పయనిస్తున్నది. అధికారులు, పంచాయతీ కార్యదర్శుల కృషి ఫలితంగా ఈ సారి ఇప్పటివరకు 96.40 శాతం పన్నులు వ సూలు చేశారు.
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామం లో రూ. కోటీ 66 లక్షల 80 వేలతో పూర్తిచేసిన అభివృద్ధి పనులను శుక్రవారం ప్రార�
రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాలకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్రావు అవార్డులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్ట�
జిల్లాలో పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్�
పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో వందశాతం లక్ష్యం చేరుకునేందుకు అధికారులు, సిబ్బంది తీవ్ర కృషి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీ�
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విసృ్తతంగా ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు సూచించారు.