Rakshit Shetty | కన్నడ హిట్ ‘సప్తసాగర దాచే ఎల్లో’ సినిమాను ‘సప్తసాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో విడుదల చేస్తున్నది. రక్షిత్శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ఈ సినిమాకు హేమంత్ ఎం.రావు
శనివారం కన్నడ అగ్ర నటుడు సుదీప్ జన్మదినం సందర్భంగా ఆయన నటించబోతున్న పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించారు. ఆర్సీ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనుంది.
ఇదిలావుండగా ‘కథనార్-ది వైల్ట్ సోర్సెరర్' చిత్రం ద్వారా అనుష్క మలయాళ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. హారర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. రోజిన
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకుడు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడు
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో ప
‘హనుమంతుడి ఇతివృత్తంలోని ఓ కీలక సంఘటనను తీసుకొని కాల్పనిక అంశాలతో ఈ కథను సిద్ధం చేశాం. అంజనాద్రి అనే ఓ ద్వీపంలో ఈ కథ నడుస్తుంది’ అన్నారు ప్రశాంత్వర్మ. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన తాజ�
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమాకు ‘కంగువ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ పేరుకు అత్యంత శక్తిమంతుడు, పరాక్రమవంతుడు అని అర్థం. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ద
రామ్చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్'. ఈ చిత్రాన్ని దిగ్దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. పాన్ ఇండియా మూవీగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతా�
స్వీయ దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్త
ప్రస్తుతం భారతీయ సినిమాలో భాషాపరమైన అంతరాలు చెరిగిపోతున్నాయి. జనరంజకమైన కథలు అన్ని భాషల్లోనూ ఆదరణ పొందుతున్నాయి. దాంతో పాన్ ఇండియా మూవీ ట్రెండ్ ఊపందుకుంటున్నది.
బాలీవుడ్కే కాదు దేశీయ సినిమా రంగం మొత్తానికీ ఇది కష్టకాలమే అంటున్నది హిందీ తార ఆలియా భట్. హిందీలోనే కాదు ప్రాంతీయ చిత్రాలూ సరైన ఆదరణ పొందడం లేదన్నది ఆమె అభిప్రాయం. పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించ�
విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘జన గణ మన’. ఈ సినిమాలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది. పూరి కనెక్ట్స్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై చార్మి కౌర్, వంశీ పైడిపల్లి స
హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్లో పూజా �
రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఛార్లి 777’. కిరణ్రాజ్ కె దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. జూన�