అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున�
అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాల, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున�
Allu Arjun | తెలుగుతోపాటు హిందీ బెల్ట్లో కూడా ‘పుష్ప’ రికార్డులు సృష్టించి భారీ హిట్ సొంతం చేసుకుంది. దీంతో అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడా? అంటే అవుననే సమాధానమే
‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే’ ‘పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైర్’ ఇప్పుడు ఈ డైలాగులు తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాయి. ‘పుష్ప’ సినిమా రిలీజై నెల దాటిపోయినా, ఆ చిత్రంలోని మాటలు, పాటలు ఇంకా రైజ్ అవుతూ�
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ ప్రచార కార్యక్రమాలు ఊపందుకోబోతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాను తెల�
పాన్ ఇండియన్ సంస్కృతి పెరగడంతో భాషాపరమైన హద్దులు తొలగిపోయాయి. దక్షిణాది చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఈ సినిమాల్లో భాగమయ్యేందుకు బాలీవుడ్ అగ్రనాయికలు ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగ�
పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ ఎక్కువైన తర్వాత ఇతర భాషల దర్శకులతో పనిచేయడానికి తెలుగు హీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్తో ఓ సినిమా చేయబోతున్నట్ల�
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ భారీ వ్యయంతో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. దీపికాపడుకోన్ కథానాయిక. బిగ్ బి అమితాబ్బచ్చన్ కీలక పాత�
వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ నవతరం కథానాయకుల్లో వైవిధ్యతను చాటుకుంటున్నారు హీరో రానా. తాజాగా ఆయన ఓ పాన్ ఇండియన్ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్�
కెరీర్ తొలినాళ్ల నుంచి ఏడాదికి ఓ సినిమా చేస్తూ వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం వేగాన్ని పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఆయన బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తో ఓ సినిమా చేయబ�