ప్రస్తుతం భారతీయ సినిమాలో భాషాపరమైన అంతరాలు చెరిగిపోతున్నాయి. జనరంజకమైన కథలు అన్ని భాషల్లోనూ ఆదరణ పొందుతున్నాయి. దాంతో పాన్ ఇండియా మూవీ ట్రెండ్ ఊపందుకుంటున్నది.
బాలీవుడ్కే కాదు దేశీయ సినిమా రంగం మొత్తానికీ ఇది కష్టకాలమే అంటున్నది హిందీ తార ఆలియా భట్. హిందీలోనే కాదు ప్రాంతీయ చిత్రాలూ సరైన ఆదరణ పొందడం లేదన్నది ఆమె అభిప్రాయం. పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించ�
విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘జన గణ మన’. ఈ సినిమాలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది. పూరి కనెక్ట్స్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై చార్మి కౌర్, వంశీ పైడిపల్లి స
హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్లో పూజా �
రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఛార్లి 777’. కిరణ్రాజ్ కె దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. జూన�
అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున�
అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాల, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున�
Allu Arjun | తెలుగుతోపాటు హిందీ బెల్ట్లో కూడా ‘పుష్ప’ రికార్డులు సృష్టించి భారీ హిట్ సొంతం చేసుకుంది. దీంతో అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడా? అంటే అవుననే సమాధానమే
‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే’ ‘పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైర్’ ఇప్పుడు ఈ డైలాగులు తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాయి. ‘పుష్ప’ సినిమా రిలీజై నెల దాటిపోయినా, ఆ చిత్రంలోని మాటలు, పాటలు ఇంకా రైజ్ అవుతూ�
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ ప్రచార కార్యక్రమాలు ఊపందుకోబోతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాను తెల�
పాన్ ఇండియన్ సంస్కృతి పెరగడంతో భాషాపరమైన హద్దులు తొలగిపోయాయి. దక్షిణాది చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఈ సినిమాల్లో భాగమయ్యేందుకు బాలీవుడ్ అగ్రనాయికలు ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగ�
పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ ఎక్కువైన తర్వాత ఇతర భాషల దర్శకులతో పనిచేయడానికి తెలుగు హీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్తో ఓ సినిమా చేయబోతున్నట్ల�
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ భారీ వ్యయంతో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. దీపికాపడుకోన్ కథానాయిక. బిగ్ బి అమితాబ్బచ్చన్ కీలక పాత�
వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ నవతరం కథానాయకుల్లో వైవిధ్యతను చాటుకుంటున్నారు హీరో రానా. తాజాగా ఆయన ఓ పాన్ ఇండియన్ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్�