పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ ఎక్కువైన తర్వాత ఇతర భాషల దర్శకులతో పనిచేయడానికి తెలుగు హీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్తో ఓ సినిమా చేయబోతున్నట్ల�
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ భారీ వ్యయంతో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. దీపికాపడుకోన్ కథానాయిక. బిగ్ బి అమితాబ్బచ్చన్ కీలక పాత�
వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ నవతరం కథానాయకుల్లో వైవిధ్యతను చాటుకుంటున్నారు హీరో రానా. తాజాగా ఆయన ఓ పాన్ ఇండియన్ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్�
కెరీర్ తొలినాళ్ల నుంచి ఏడాదికి ఓ సినిమా చేస్తూ వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం వేగాన్ని పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఆయన బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తో ఓ సినిమా చేయబ�