తెలంగాణ జెన్కోలో అలాగే కేటిపీఎస్ లోని కార్మికుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వికెఎస్) జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యుత్ సౌదాలో గురువారం టీజీ జెన
పాల్వంచ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన గల వేణుగోపాల్ థియేటర్ ప్రాంగణంలో ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర - 2026, ఉగాది వేడుకలకు..
తాండ్ర నారాయణ రావు ట్రస్ట్ పాల్వంచ, చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరావు (అమెరికా) ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ సందర్భంగా సుమారు 3 వేల పేద ముస్లిం కుటుంబాలకు రూ.30 లక్షల విలువ చేసే 14 రకాల నిత్యావసర ఆహార పదార్థాలతో..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతిరోజు పోషకాహారం అందించాలని కొత్తగూడెం 7వ డివిజన్ కార్పొరేటర్ సింధు తపస్వి అన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు..
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా డబ్బులను ఏకకాలంలో రైతులకు చెల్లించాలని అలాగే రైతులు పండించిన పంటలకు మొక్కజొన్న, ఎర్రజొన్న,ఇతర పంటలకు కనీసం మద్దతు ధరలను అమలు చేయాలని �
పాల్వంచ పట్టణంలోని నటరాజ్ సెంటర్లో ఉన్న ముస్లింల స్మశాన వాటికలో పందుల సంచారం పెరిగిపోవడంతో పాటు అక్కడే పందులను కాల్చడం, కోయడం, మాంసం విక్రయించడం జరుగుతుండటంపై మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యా�
మన డివిజన్ను మనమే బాగు చేసుకోవాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో మంగళవారం పాల్వంచ పట్టణం 7వ డివిజన్లో చేపట్టిన పరిసరాల శుభ్రతా కార్యక్రమంలో ఆమె పాల్గొన్
పీఎం శ్రీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ నెల 4వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ (IDE) బూట్ క్యాంప్ పాల్వంచలోని అనుబోస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర
కొత్తగూడెం కార్పొరేషన్లోని పాల్వంచ పట్టణంలోని చెత్తను ఎర్రగుంట, జగ్గు తండా ప్రాంత సరిహద్దుల్లో వేయడాన్ని నిరసిస్తూ రెండు గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి మంగళవారం మున్సిపాలిటీ చెత్త సేకరించే వా�
పాల్వంచ పట్టణంలోని ఒడ్డుగూడెంలో గల దారుల్ ఉలూం నూరియా హనఫియా మదర్సాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్సా చైర్మన్ ఎండీ యాకుబ్ పాషా..
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, హామీలను అమలు చేస్తామని చెప్పి ఆర్పాటంగా ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ నే�
హైదరాబాద్ మెహదీపట్నంలో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మైనారిటీ అసోసియేషన్ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఎండీ.యాకూబ్ పాషాను, హైదరాబాద్కు చెందిన న్యాయవాది �
నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, పాల్వంచ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్య పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల సౌకర్యార్థం డెస్క్ (బల్లలు) బెంచీలను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ & జడ్పీ సీఈఓ
రాష్ట్రంలో కొత్త థర్మల్ప్లాంట్ల ఏర్పాటుకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో థర్మల్ప్లాంట్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పట