నవ భారత్ కంపెనీ పాల్వంచ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కార్యక్రమంలో భాగంగా పాల్వంచలోని శేఖరం బంజర్ లో గల అర్బన్ హెల్త్ సెంటర్ లో వ్యాక్సిన్ రూమ్ ను నిర్మించారు. దీనిని జిల్లా వైద్య ఆరోగ్య అధిక
పాల్వంచ పట్టణంలోని నెహ్రూ నగర్లో గల కొత్తగూడెం గిరిజన బాలికల డిగ్రీ కళాశాల (TGTWRDC Girls Kothagudem)లో ఐటీసీ ఎంఎస్కే (ITC MSK), ప్రథమ్ స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ (Pratham Skilling Ecosystem) సహకారంతో..
పాల్వంచలోని నవ భారత్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం కార్మిక హక్కులను కాలరాస్తున్నదని, కార్మిక హక్కులను కాలరాస్తే సహించబోమని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజె రమేష్, అధ్యక్షుడు క�
తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, తప్పకుండా మళ్లీ ఆయనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరావు అన్నారు. మంగళవారం పాత పాల్వ�
పాల్వంచ పట్టణంలోని టీచర్స్ కాలనీ, గట్టాయిగూడెం, ఒడ్డుగూడెం, సబ్స్టేషన్ ఏరియా, మార్కెట్ ఏరియా పరిసర ప్రాంతాల అంగన్వాడీ కేంద్రాలను సమన్వయం చేస్తూ 38వ డివిజన్లో పోషణ్ పక్వాడా కార్యక్రమాలు సోమవారం ఘనంగా
పాల్వంచకు చెందిన బరపటి సీతారాములు 18వ వర్ధంతిని సిపిఎం పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం టౌన్ కార్యదర్శి వర్గ కమిటి సభ్యులు కాతోజు సత్య అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎ�
శాసనసభ ఎన్నికల సమయంలో ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని పలువురు కార్మికులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ఖమ్మ�
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం పాల్వంచలోని కేటీపీఎస్ కాలనీలో గల పీఎం సిరి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులతో జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పాఠశాల
పాల్వంచలోని బోల్లారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించి, వ�
విద్యుత్తు ఆర్టిజన్లు చేపట్టిన నా లుగోరోజు సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ వద్ద ఉద్రిక్తంగా మారిం ది. ఆర్టిజన్ జాక్ పిలుపు మేరకు చేపట్టిన ‘చలో కేటీపీఎస్' శనివారం నిర్బంధాల మధ్య �
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఎదుట దీక్షలు చేస్తున్న ఆర్టిజన్లకు సంఘీభావం తెలపడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సుమారు 60 మందిని లక్ష్మీదేవిపల్లి పోలీసులు శనివా�
కార్మికులను కట్టు బానిసలుగా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఐఎఫ్టీయూ(ఇఫ్టూ) ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఇల్లెందు, పాల్వంచ పట్టణాల్�
పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో టీవీఏఈ జాక్ ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు లేబర్గా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లను బీఆర్ఎస్ ప్రభు
విద్యార్థులకు నిత్యం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి నాగమణి నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం పాల్వంచ పట్టణంలోని వికలాంగుల కాలనీలో గల ప్రాథమికోన్నత పా
తెలంగాణ జెన్కోలో అలాగే కేటిపీఎస్ లోని కార్మికుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వికెఎస్) జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యుత్ సౌదాలో గురువారం టీజీ జెన