కార్మికుల హక్కుల కోసం, వారి జీతాల పెంపుదల కోసం బలమైన ఐక్య పోరాటాలు ఉధృతం చేయాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేశ్ అన్నారు. సిఐటియు పాల్వంచ పట్టణ మహాసభ
పాత పాల్వంచలో గల మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గండికోట సంజన, చండ్ర భావజ్ఞ సోమవారం తెల్లవారుజామున పాఠశాల నుంచి పారిపోయారు. విద్యార్థినుల అదృశ్యంపై తల్లిదండ్రుల�
కేటీపీఎస్ కాంప్లెక్స్ పర్యటనకు విచ్చేసిన టీజీ జెన్కో డైరెక్టర్ (సివిల్) ఎ.అజయ్ ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS ) జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు ఆధ్వర్యంలో గురువారం కలిసి ఘనంగా సన్మానించ�
యూరియా బస్తాల కోసం పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం నుండి క్యూ లైన్లలో వేచి ఉన్న 250 మంది రైతులకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్ష�
మెరుగైన సమాజ నిర్మాణం జరగడానికి, అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలన్నింటిలో కూడా ముందడుగు పడాలంటే కేవలం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుందని పాల్వంచ మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. పాల్వం�
జీవకోటి మనుగడకు మొక్కల పెంపకం చేపట్టాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. పాల్వంచ డివిజన్ గుడిపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శనివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని మండలాల రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచ వ్యవసాయ శాఖ అధికారి శంకర్కు వినతిపత్రం అందజేశారు.
సమాజానికి సేవ చేయడమే కాకుండా, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అలాగే ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు నేతాజీ యువజన సంఘం కృషి చేస్తోందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్జే. కె. అహ్మద్ తెలిపారు. నేత�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన తూరపాటి రాజు(30) మృతి చెందాడు.
కేటీపీఎస్ 8వ దశ నిర్మాణం చేపట్టాలని కోరుతూ కేటీపీఎస్ 8వ దశ సాధన సమితి సోమవారం టీజీ జెన్కో సీఎండీ హరీశ్కు వినతిపత్రం అందజేసింది. హైదరాబాద్లో విద్యుత్ సౌదాలో పాల్వంచకు చెందిన కేటీపీఎస్ 8వ దశ సాధన సమి
ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీకి నిర్వహించే పిండ ప్రధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పాల్వంచ పట్టణాధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేశ�
మత్తుకు అలవాటు పడితే వ్యక్తి జీవితం చిన్నాభిన్నమౌతుందని, భవిష్యత్ నాశనమవుతుందని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. వరల్డ్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా గురువారం పాల్వంచ పట్టణంలో విద్యార