జీవకోటి మనుగడకు మొక్కల పెంపకం చేపట్టాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. పాల్వంచ డివిజన్ గుడిపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శనివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని మండలాల రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచ వ్యవసాయ శాఖ అధికారి శంకర్కు వినతిపత్రం అందజేశారు.
సమాజానికి సేవ చేయడమే కాకుండా, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అలాగే ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు నేతాజీ యువజన సంఘం కృషి చేస్తోందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్జే. కె. అహ్మద్ తెలిపారు. నేత�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన తూరపాటి రాజు(30) మృతి చెందాడు.
కేటీపీఎస్ 8వ దశ నిర్మాణం చేపట్టాలని కోరుతూ కేటీపీఎస్ 8వ దశ సాధన సమితి సోమవారం టీజీ జెన్కో సీఎండీ హరీశ్కు వినతిపత్రం అందజేసింది. హైదరాబాద్లో విద్యుత్ సౌదాలో పాల్వంచకు చెందిన కేటీపీఎస్ 8వ దశ సాధన సమి
ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీకి నిర్వహించే పిండ ప్రధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పాల్వంచ పట్టణాధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేశ�
మత్తుకు అలవాటు పడితే వ్యక్తి జీవితం చిన్నాభిన్నమౌతుందని, భవిష్యత్ నాశనమవుతుందని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. వరల్డ్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా గురువారం పాల్వంచ పట్టణంలో విద్యార
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీని అరికట్టాలని, విద్యా సంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వర్క అజిత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలి
అంతర్జాతీయ ఒలింపిక్ డే ను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్రెడ్డి కోరారు. ఈ నెల 18 నుండి 23వ తేదీ వరకూ ఒలింపిక్ దినోత్సవ రన్ ను అశ్వరావుపేట న�
పాల్వంచ పట్టణంలోని రెస్టారెంట్లు, హోటల్స్, టీ స్టాల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్, కర్రీ పాయింట్ సెంటర్లపై బుధవారం సివిల్ సప్లయ్ డిప్యూటీ తాసీల్దార్ శ్రీనివాసరావు రైడ్ చేశారు.
విద్యాశాఖ అదేశాల మేరకు పట్టణ, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వచ్ఛ మిత్ర (స్కావెంజర్స్) లకు బుధవారం పాల్వంచలోని బొల్లోరిగూడెం హైస్కూల్ లో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పాఠశాల స్థాయిలో విద్యార్థులు మత్తు పదార్థాలైన సిగరెట్, గంజాయి వంటి మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉపాధ్యాయులు వారిని చైతన్యవంతులను చేసి సన్మార్గంలో నడిచేలా చూడాలని ఎక్సైజ్ డీఎస్పీ కరంచంద్ అన్నారు.