Pawan Kalyan | ఏపీలోని పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబీకులు సరస్వతి సిమెంట్ కంపెనీ పేరుతో ఆక్రమించుకున్న భూములపై విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
Diarrhea | పల్నాడు జిల్లా దాచేపల్లి (Dachepally) నగర పంచాయతీ పరిధిలోని అంజనిపురం కాలనీలో అతిసారం(Diarrhea) ప్రభలి మరో ఇద్దరు మృతి చెందడం పట్ల గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Suspension | పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం ఘటనలో పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారులను సస్పెన్షన్ చేస్తూ సీఈవో ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు.
Road accident | పల్నాడు రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. గాయపడిన 20 మందిలో మరో వ్యక్తి మరణించడంతో ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించినట్లయ్యింది. ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లిన 40 మంది ట్రావెల్స్ బస్సులో
Road accident | ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లి ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు తిరిగి వస్తున్న ఆ ఐదుగురి జీవితాలు తెల్లారేసరికే తెల్లారిపోయాయి. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని అనంతలోకాలకు తీసుకెళ
Minister Ambati Rambabu | ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Minister Rambabu) పోలీసు యంత్రాంగంపై మండిపడ్డారు. నిన్న జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో విఫలమైందని ఆరోపించారు.
Palnadu Dist | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు.
Bomb attacks | పల్నాడు(Palnadu) జిల్లా గురజాల నియోజకవర్గం మారుమూల ప్రాంతంలో ఉండే తంగెడ గ్రామంలో బాంబుల దాడుల (Bomb attacks) తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది .
Bombs Seized | పల్నాడు జిల్లాలో బాంబుల స్వాధీనం కలకలం రేపుతుంది . ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడులో బుధవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
TDP office | ఏపీలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర నిందనలతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.