Atrocious | పల్నాడు జిల్లా (Palnadu District ) నరసరావుపేటలో దారుణం జరిగింది. కొందరు యువకులు ఇద్దరు బాలికలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం జరిపిన ఘటన జిల్లాలో సంచలనం కలిగిస్తుంది.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో (Piduguralla) దారుణం చోటుచేసుకున్నది. కోనంగి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు (Murder) గురయ్యారు.
AP News | ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరితో పాటు బాలుడు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదం నింపింది.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని దాచేపల్లి (Dachepally) మండలం పొందుగల వద్ద కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగుర�
పల్నాడు జిల్లాలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ కి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై గురువారం ఉదయం దుండగులు కాల్పులు జరిపారు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో రొంపిచర్ల మండలంలో కాల్పులు కలకలం సృష్టించాయి. రొంపిచర్ల మండలం అలవాలలో మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒకటి బోల్తా కొట్టింది. ట్యాంకర్లోని నూనె అంతా నేలపాలయ్యింది. విషయం తెలుసుకున్న స్థానికులు చెంబు, డబ్బాల్లో అందినకాడికి నింపుకుని జారుకున్నారు.