స్వరాష్ట్రంలో పచ్చదనం వికసిస్తున్నది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల మానసిక ఆహ్లాదమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పట్టణాలకు పరిమితమైన పార్కుల సంస్కృతిని పల్లెకు పరిచయం చేసింది. జనం సేద తీరేం
హరితహారంలో భాగంగా సంపద వనాల ఏర్పాటుపై దృష్టిసారించాలని సంబంధిత అధికారులకు సంగా రెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్ నుంచ�
మంచాల మండలం వివిధ గ్రామాల్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగాయి. మండల పరిధిలోని జాపాల, మంచాల, ఆరుట్ల, పీసీతండా, లింగంపల్లి ప్రధాన రహదారి రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ప్రయాణికులకు ఎంతో
పల్లెల సమగ్ర ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తండాలు, గూడేలు, శివారు పల్లెలను ప్రత్యే క గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.
ఆ గ్రామానికి వెళ్తే కొండంత అభివృద్ధి కనిపిస్తుంది. మండలంలోని అన్ని గ్రామాల కంటే ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి ప్రజల సహకారంతో అక్కడి సర్పంచ్ కృషి చేస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట�
Mla Mahipal reddy | పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు మండల కేంద్రాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
మండలంలోనే ఆదర్శ గ్రామంగా రంగాపూర్ మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు 5 ఎకరాల విస్తీర్ణంలో వంద రకాల మొక్కలు మంచాల, డిసెంబర్ 13 : మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం ఆహ్ల�
చిట్యాల : గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పురుషోత్తం అన్నారు. గురువారం మండలంలోని గుంటూర్పల్లి గ్రామంలో చేపడుతున్న బృహత్పల్లె ప్రకృత
పెద్దేముల్ : బృహాత్ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత వేగం పెంచి పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తట్టేపల్లి గ్రామంలో సుమారు 2గం
బొంరాస్పేట : హరితహారంలో నాటిన ప్రతి మొక్క బతకాలని ఇందుకోసం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. గురువారం మండలంలోని బురితం డా పరిధిలో జాతీయ రహదారికి ఇరువైనులా నాటిన మొక్కలన�
మంగపేట : మంగపేట మండలంలో ములుగు అదనపు కలెక్టర్ ఈలా త్రిపాఠి పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని గంపోనిగూడెం శివారులో నిర్మించిన పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం గంపోనిగూడెం అంగన్వాడీ కేంద్
కామారెడ్డి టౌన్: అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయంపై నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగ�
దౌల్తాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పల్లెను పచ్చతోరణంలా చేసింది. దీంతో పాటు వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయించి పేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరే�
నస్రుల్లాబాద్ : మండలంలోని మైలారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణ, ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నేరడిగొండ : గ్రామాల్లో చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంల�