సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్రంలోనే సదాశివనగర్ పల్లె ప్రకృతి వనం భేష్గా ఉందని కేంద్ర బృందంసభ్యులు ప్రశంసించారు. బుధవారం సదాశివనగర్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. నేషనల్ గ్రౌండ్ వాటర్ బోర్డు �
గ్రామంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియామిస్తా.. ఎన్కేపల్లి గ్రామాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ నిఖిల మోమిన్పేట : మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామాన్ని శుక్రవారం
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని పటెల్చెరువుతండాలో ఉన్న బృహత్ పల్లె ప్రకృతివనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని గ్రామ పంచాయత�
అన్నపురెడ్డిపల్లి: మండలంలో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జడ్పీ సీఈవో విద్యాలత అన్నారు. గురువారం మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం పంచాయతీలో చేపట్టిన బృహత్ పల్లె ప్ర�
పరిగి : జిల్లా పరిధిలో బృహత్ పల్లెప్రకృతి వనాలలో మొక్కలు నాటే పనులు త్వరగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. ప్రతి మండలానికి నాలుగు చొప్పున మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం స్థలాల సేకరణ చే�
మోమిన్పేట : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మొరంగపల్లిలో బృహత్ ప్రకృతి వనం, వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, వెల్చాల్, మోమిన్�
కొత్తూరు : పట్టణీకరణతో చెట్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇంతకు ముందు కేవలం నగరాల్లోనే వెంచర్లను ఏర్పాటు చేసేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పల్లెల్లో కూడా వెంచర్ల ఏర్పాటు అధికమయ్యాయి. దీనివల�
మొయినాబాద్ : పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులు చాలా బాగున్నాయని జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. మండల పరిధిలోని బాకారంలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామంల�
పల్లెప్రగతితో మారిన రూపురేఖలు అభివృద్ధి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం ప్రభుత్వ నిధులతో మౌలిక సమస్యల పరిష్కారం మాడ్గులపల్లి: పల్లెల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమన్న మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా సీఎం క�
భువనగిరి అర్బన్: మండలంలోని తుక్కాపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనం నిర్మాణ పనులను డీఆర్డీవో ఉపేందర్రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను ప్రణాళిక ప్రకారం
డీఆర్డీవో పీడీ ప్రభాకర్ కడ్తాల్ : మండలంలో చేపట్టిన బృహత్ పల్లెప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహ�
19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి: మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. 99.69 శాతం లక్ష్యం సాధించినట్టు ఒ
మండల కేంద్రాల్లో ప్రకృతి వనాలు : మంత్రి ఎర్రబెల్లి | పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని మండలాలలో బృహత్ ప్రకృతి