సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి పాలమూరులో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని ఉలికిపాటుకు గురిచేశాయి. జిల్లాలో సీఎం సొంత మండలం సహా ఎమ్మెల్యేల సొంత ని యోజకవర్గాల్లో ఆ పార్టీకి గట్�
పాలమూరు జిల్లా కేంద్రం రెండు రోజులపాటు ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ కార్లకు వేదిక కానున్నది. ఈనెల 29, 30వ తేదీల్లో జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్లో రెండ్రోజుల పాటు భారీ ఎత్తున ఆటో ఎక్స్పో �
పంచాయతీ ఎన్నికల సమరానికి తెరలేచింది. ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నది. లోకల్బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సం ఘం మంగళవారం సాయంత్రం విడ�
కేంద్ర జనన విభాగం తాజాగా విడుదల చేసిన పౌర నమోదు వ్యవస్థ (సీఆర్ఎస్) నివేదిక ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాలికల జననాలు తగ్గుతున్నట్లు తేల్చింది. 2022-2023 సంబ ంధించి నివేదిక విడుదల చే యగా బాలికల నిష్పత్తి త గ్గుతున
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. ఇదే జిల్లాకు చెందిన సీఎం రేవంత్రెడ్డిపై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పక్కలో బల్లెంలా తయారయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రతిప
తన భూమిని తహసీల్దార్, ఆర్ఐ రిజిస్ట్రేషన్ చేయకపోగా, డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన రైతు తన ఆటోకు నిప్పంటించి కటుంబం సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసు�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 9 రోజులుగా పూజలందుకున్న గణనాథులకు ఘన వీడ్కోలు పలికారు. తెల్లవార్లు శోభాయాత్రలు కనులపండవగా నిర్వహించి గంగమ్మ చెంతకు గణనాథులను చేర్చారు.
ఈ సందర్భంగా డీజేల మోతలు దద్దరిల్లగా.. యువత
పండ్ల తోటలు, కూరగాయల పంటల సాగులో ఎదురయ్యే ప్రధాన సమస్య కలుపు మొక్కలు. వీటి వల్ల పంటలు నాశనం అవుతాయి. కలుపు మొక్కలను నివారించేందుకు కలుపు మందుతో పాటు కలుపు మొక్కలు తొలగించేందుకు కూలీలు అవసరం.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా.. జూరాలకు వరద ఉధృతంగా వచ్చినా వాటిని నిల్వ చేసుకోలేని దుస్థితి నెలకొన్నది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత వెరసి రైతులకు శాపంగా మారింది. వర్షాకాలం ప్రారంభమ�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగింది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు చెందిన ముగ్గురు విలేకరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జూరా ల ప్రాజెక్టు భద్రతపై అందరికీ అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి. ప్రాజెక్టు భద్రమేనా? అంటే అధికారులు, ఇటు పాలకులు సరైన సమాధానాలు చెప్పక నీళ్లు నములుతున్నారు. దీంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. డ్యాం కిం�
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.. ప్రస్తుతం డ్యాంకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో పలు క్రస్ట్ గేట్ల రోప్వేలు తెగిపోయాయి. దీంతో ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాలమూరు జిల్లాలో ప్రతి ఏటా ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల యజమానులు అధికారిక గుర్తింపు తీసుకోకుండా విద్�
జిల్లాలో వరుస చోరీలతో జనం బెంబేలెత్తుతున్నారు. జిల్లా కేంద్రంలో ఓ గుర్తుతెలియని దొంగ రాత్రివేళ్లలో యథేచ్చగా ఇంట్లోకి దూకి చోరీకి పాల్పడేందుకు వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీని చూసి అక్కడి స్థానికులు భయపడు�
ఈనెల 16న ప్రపంచ దేశాల నుంచి పాలమూరు జిల్లా పర్యటనకు 22 మంది సుందరీమణుల వస్తున్నారని జోగుళాంబ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. వీరి పర్యటన నేపథ్యంలో మూడంచల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.