ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప థకం నుంచి సాగునీరు ఇవ్వాలని పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్ చేసింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నల్లగొండకు సాగునీరు ఇవ్వకుండ�
నోరెత్తితే నల్లమల్లలో పుట్టిన, వనపర్తిలో చదివి, కల్వకుర్తిలో పెరిగిన, కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన, పాలమూరు ప్రాంతం నుంచి రెండో ముఖ్యమంత్రిగా ఎదిగిన అని చెప్పుకునే రేవంత్రెడ్డి బడ్జెట్లో మా
మహబూబ్నగర్ జిల్లా రైతులకు సాగునీటి కష్టా లు మొదలయ్యాయి. మూసాపేట మం డలం చక్రాపూర్కు చెందిన రైతు ఉప్పరి మల్లేశ్కు రెండెకరాల పొలం ఉన్నది. యాసంగిలో వరి సాగు చేయగా.. ఉన్న ఒక్క బోర్లు భూగర్భ జలాలు తగ్గిపోవడ
కేసీఆర్ పాలనలో ఉమ్మడి మహబుబ్నగర్ దశాబ్ద కాలంపాటు పచ్చని పంటలతో కళకళలాడింది. మార్పు కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కానీ ప్రజలు ఊహించిన మార్పు కాకుండా మరో మార్పు మొదలైంది.
కాంగ్రెస్ పార్టీలో కుంపటి రగులుతోంది. సీఎం సొంత జిల్లా పాలమూరు జిల్లా చు ట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల రహస్య మీటింగ్పై నాగర్కర్నూల్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని
వేరుశనగకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం పాలమూరు జిలా కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు గంటలపాటు మార్కెట్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. అం తటితో ఆగకుండా సమీప�
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఎగువ పాలమూరుతోపాటు ప్రాజెక్టుల కోసం త్యాగం చేసిన కొల్లాపూర్ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి నెలకొన్నది. ‘వడ్డించేవాడు మన వాడు అయితే.. అఖరి బం�
ఉమ్మడి పాలమూరు జిల్లాను చలి గజగజ వణికిస్తున్నది. రెండు మూడు రోజులుగా మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు చలికి తల్లడిల్లి పోతున�
పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదుగుతున్న పాలమూరు జి ల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కలగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపం లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుత క�
కేసీఆర్ ప్రభుత్వం గూడులేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. అయితే చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందించడంలో నిర్లక్ష్యంగా వ్య వహరిస
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చే పట్టిన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారు. ఈ దశలో మళ్లీ పార్టీలో నూతన ఉత్తేజం రగిలించేందుకు మలిదశ పోరాటంలో భాగంగా 2009 నవంబర్ 29న చేపట్టిన ద�
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కొలిచిన వారికి కొంగుబంగారంగా కురుమూర్తి రాయుడు పేరొందాడు. అంతటి మహిమాన్వితుడు.. ఏడుకొండల మధ్య కాంచనగుహలో కొలువుదీరిన స్వామిని భక్తులు కొలిచేందుకు వేళైంది.
ఉమ్మ డి పాలమూరు జిల్లాకు చెందిన అధ్యాపకుల వినూత్న ఆ విష్కరణకు ఇంటలెక్షువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా డిజైన్ సర్టిఫికెట్ లభించినట్లు పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘ నంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అ లంపూర్ జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించ�