ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఇంటర్ మొదటి సంవత్సరం రెండో భాష పేపర్-1 పరీక్షకు మొత్తం 34,463 మంది విద్యార్థులకు గానూ 32,878 మంది హాజరుకాగా 1589 మంది గై�
ఉమ్మడి పాలమూరు జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. సోమవారం పలు ప్రాంతాలంతా పొగమంచుతో నిండిపోయాయి. ఉదయం 9 గంటల వరకు భానుడు సైతం మంచులో చిక్కుకున్నాడు. రోడ్లు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
రైతుల ఇంట సిరుల పంట పండుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతున్నది. ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరి పంట పుష్కలంగా పండింది. బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటు పలుకుతుండడంతో అన్నద�
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి కొండల నడుమ కాంచన గుహలో కొలువైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్న�
మహబూబ్నగర్ జిల్లా క్రీడలకు నెలవుగా మారింది. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత మైదానాలకు మహర్దశ చేకూరింది. జిల్లాలో స్టేడియం ఏర్పాటు, అభివృద్ధి పనులకు రూ.51.29 కోట్లు మంజూర య్యాయి. మూడు నియోజకవర్గాలకుగానూ ఐదు స్�
తొమ్మిదేండ్ల నిరీక్షణకు తెరపడింది. కేసీఆర్ పట్టువదలకుండా చేసిన ప్రయత్నం ఫలించింది. ఇకనుంచి కరువు జిల్లాలో సిరుల వాన కురవనున్నది. వలసజీవుల కష్టాలకు, కడగండ్లకు ఇప్పటికే స్వస్తి చెప్పిన ప్రభుత్వం ఆ పరంప�
తెలంగాణ ప్రభుత్వం పంటల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దీంతో నాడు వ్యవసాయం దండగ అన్న నోళ్లే.. నేడు వ్యవసాయం పండుగ అంటున్న పరిస్థితులు వచ్చాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో పెండింగ్ ప్రాజె
మహబూబ్నగర్ జిల్లాలో కంటివెలుగుకు విశేష స్పందన లభిస్తున్నది. నిరంతరాయంగా శిబిరాలు నిర్వహిస్తుండడం తో ప్రజలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 441 గ్రామ పంచాయతీలకుగానూ 135 జీపీల్లో వైద్య శిబిరాలు నిర్వహించార�
KCR | పాలమూరు ఎంపీగా కొనసాగుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని, ఏనాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం, కీర్తి దక్కుతుందని తాను సగర్వంగా చెబుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్నగర్ పర్యటనలో భా�