ఉ మ్మడి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భా రీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. భారీ వర్షాలకు అటు వాగులు వంకలు ఉప్పొంగడం, ఇటు ప్రాజెక్టుల గేట్లు తెరుచుకోవడంతో ఒక్కసారిగ�
జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో గల కృష్ణదేవాలయం, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాల్లో బుధవారం శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భజన మండ లి ఆధ్వర్యంలో పల్లకీసేవ వైభవంగా చేపట్టారు.
కృష్ణ్టాష్ట్టమి వేడుకలను మహబూబ్నగర్, నారాయణ పేట జిల్లాల్లో సోమవారం ఘనంగా నిర్వ హించారు. మహబూబ్నగర్లోని పద్మావతీకాలనీ శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవా రం కృష్ణ్టాష్ట్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో భీమా ప్రాజెక్టు సాధనలో స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డిది చెరగని ముద్ర అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మక్తల్లో నిర్వహించిన చిట్టెం నర్సిరెడ్డి 95వ జయంతి సందర్భం �
పాలమూరు జిల్లాలో కారుణ్య నియామకాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటి వరకు 49 మందికిపైగా జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర స్థానిక సంస్థల ఉద్యోగుల వారసులు దరఖాస్తు చేసుకున్నారు.
ఉ పరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
వ్యాధుల కాలం ఆరంభమైంది. దీంతో డెంగీ, మలేరియా, చికున్గున్యా, డయేరియా, టైఫాయిడ్ రోగులు దవాఖానకు క్యూ కడుతున్నారు. ముందస్తుగా పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా �
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. వారం ముం దుగానే నైరుతి రుతుపవనాలు పాలమూరును తాకడంతో అన్నదాతలు ఆనందంతో పొంగిపోతున�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం జడ్చ ర్ల మీదుగా వెళ్తున్న కేసీఆర్కు నియోజకవర్గంలోని బాలానగర్, రాజాపూర్ వద్ద బీఆ�
‘అధికారంలో వస్తే చిటికేస్తే పనులు అయితయన్నరు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో గ్యారెంటీలన్నీ గో విందా.. ప్రతి స్కీంలో మోసం.. ప్రతి విషయంలో దగా.. ఇదే కాంగ్రెస్ పాలన’ అం�
పాలమూరులో బస్సు యాత్ర హోరెత్తించింది.. గులాబీ దండు కదిలింది.. ఊరూవాడా కదిలొచ్చింది.. జనప్రవాహమై ప్రజానీకం కదం తొ క్కింది.. అభిమానం నింగిని తాకగా.. రెట్టింపు ఉ త్సాహంతో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు.. ని
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరులో 60 ఏండ్ల కింద ట ప్రారంభించిన ఉలెన్ ఇండస్ట్రీయల్ కో ఆపరేటివ్ సొసైటీ భవితవ్యం నేడు ప్రశ్నార్థకంగా మా రింది. 1956లో ఏర్పాటైన ఈ సొసైటీ ఉన్