Five Police Killed | పాకిస్థాన్ ఖైబర్ ఫక్తుంక్వాలో సోమవారం భారీ పేలుడు జరిగింది. ఘటనలో ఐదుగురు పోలీసులు దుర్మరణం చెందారు. మరో 20 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది.
టెస్టు కెరీర్లో ఆడిన చివరి టెస్టులో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా పాకిస్థాన్తో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను
పాకిస్థాన్తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి చేరువైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది.
Pakistan | పాకిస్థాన్ (Pakistan)లో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8న జరగాల్సిన సాధారణ ఎన్నికలను వాయిదా వేయాలని పాకిస్థాన్ సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
నూతన సంవత్సరం ప్రారంభ సమయంలో పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అన్వరుల్ హక్ కాకర్ (52) లవ్ గురువుగా మారారు. పలువురు అడిగిన సరదా ప్రశ్నలకు హుషారుగా సమాధానాలు చెప్పారు. 52 ఏండ్ల వయసులో ఉన్న పురుషుడు నచ్చ�
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న డేవిడ్ వార్నర్ ఖవాజ బ్యాటింగ్తో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా ఆరు పరుగులు చేసింది
Hafiz Saeed | ముంబయి ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నప్పటికీ దాయాది దేశం పాకిస్థాన్ ఎప్పుడూ స్పందించలేదని కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి అన్నారు. 26/11 ముంబయి దాడుల సూత్రధారి హ�
సొంతగడ్డపై ఆస్ట్రేలియా అదరగొట్టింది. వరుసగా రెండో టెస్టులోనూ పాకిస్థాన్ను చిత్తుచేసిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
Pat Cummins : కమ్మిన్స్ మళ్లీ ఇరగదీశాడు. పాక్ బౌలర్లను బెంబేలెత్తించాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ అతను అయిదు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో 10 వికెట్లు తీసి ఆసీస్ విక్టరీలో కీలక పాత్�
Pakistan | పాలస్తీనా ప్రజలకు మద్దతుగా పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి నూతన సంవత్సర వేడుకలను (New Year celebrations ) జరుపుకోకూడదని నిర్ణయించింది.
Viral Video | కార్లలో సాధారణంగా కుక్క పిల్లలను తీసుకెళ్లడం చూశాం. ముందు, వెనుక సీట్లలో శునకాలను కూర్చోబెట్టుకుని చాలా మంది వెళ్తుంటారు. కానీ ఒకాయన మాత్రం తన కారులో ఎవరూ ఊహించని విధంగా మృగరాజును తీసు
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ బరిలోకి దిగుతున్నది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ బునేర్ జిల్లాలోని జనరల్ స్థానమైన పీకే-25 నుంచి డాక్టర్ సవీరా పర్కార్ పోటీ చేస్తున్నారు. బిల
‘మన స్నేహితులను మనం మార్చుకోగలం కానీ, పొరుగువారిని మార్చలేం’ అని మాజీ ప్రధాని వాజపేయి చెప్పేవారు. జమ్మూకశ్మీర్ సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని గతంలో ప్రధాని మోదీ కూడా చెప్పారు.