Imran Khan | పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వేర్వేరు కేసుల్లో మంగళవారం ఊరటనిచ్చింది. 2022 నాటి ప్రభుత్వ వ్యతిరేక ‘లాంగ్ మార్చ్’ విధ్వంసం ఘటన కేసుల్లో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఇస్లామాబాద�
Viksit Bharat | లోక్సభ ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం ప్రధాని మోదీ లేఖతో బీజేపీ చేపట్టిన ‘వికసిత్ భారత్’ (Viksit Bharat) ప్రచారం పలు వివాదాలకు దారి తీస్తున్నది. పాకిస్థాన్, యూఏఈతోపాటు పలు విదేశీయుల మొబైల్ నంబర్స్ కూ�
not to fly while on fast | రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే పైలట్లు, క్యాబిన్ సిబ్బంది డ్యూటీకి రావద్దని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) తెలిపింది. ఉపవాసం ఉండే వారిని విమానంలో విధులకు అనుమతించబోమని స్పష్టం చేసిం
Pakistan President | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు (Pakistan President) అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) ఓ త్యాగానికి సిద్ధపడ్డ�
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ మీడియా కథనాల ప్రకారం, ఆ దేశ ప్రథమ మహిళగా జర్దారీ తన కుమార్తె అసీఫా భుట్టో (31)ని అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు.
టెస్టుల్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఈ సీజన్లో వెస్టిండీస్తో ఓటమి మినహాయిస్తే..పాకిస్థాన్, న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లను ఆసీస్ క్లీన్స్వీప్ చేసింది.
Childhood Friends Reunite | భారత్, పాకిస్థాన్ విభజనతో విడిపోయిన బాల్య స్నేహితులు చాలా కాలం తర్వాత అమెరికాలో కలిశారు. (Childhood Friends Reunite) వృద్ధప్యంలో ఉన్న ఇద్దరు మిత్రులు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అలాగే వారి ఆనందానికి అంతులే
Shehnaaz Gill | బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె తండ్రి సంతోక్ సింగ్ పేర్కొన్నారు. రూ.50లక్షలు డిమాండ్ చేశారని.. లేకపోతే చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చినట్లు తెల�
Pakistan | మరో రెండు రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుంది. రంజాన్ వేళ పాకిస్తాన్లో నిత్యావసరాల ధరలు మూడింతలు పెరిగాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారీ (68) శనివారం ఎన్నికయ్యారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్ అయిన ఆయన దేశాధ్యక్ష పదవిని చేపడుతుండటం ఇది రెండోసారి. పీపీపీ, పీఎంఎల్-ఎన్ మద్దతుతో పోటీ �
Cyber Attack | ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామ మందిరం రూపుదిద్దుకున్నది. ఈ ఏడాది జనవరి 22న ఆలయంలో బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేత్రపర్వంగా సాగింది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం దేశ విదేశాల నుంచి