కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేశ విభజన జరిగాక.. ముస్లింలను భారత్లో ఉండనివ్వటం పెద్ద తప్పు’ అంటూ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్లో వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశానికి రావడానికి నిరాకరిస్తున్న భారత క్రికెట్ జట్టు అందుకు గల కారణాలను రాతపూర్వకంగా ఐసీసీకి అందజేయాలని పాకిస్థాన్ క్రికెట
Champions Trophy | భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాక్పై విరుచుకుపడ్డాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాక్కు భారత్ వెళ్లదని స్పష్టం చేశారు. 2025లో పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నాహాలను ప్
నిషేధిత రసాయనాలు ఉన్న చైనా కార్గో కంటైనర్ను తమిళనాడులోని కట్టుపల్లి ఓడరేవు వద్ద కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ జీవ, రసాయన యుద్ధం కోసం ఈ రసాయనాలను చైనా పంపుతున్నట్టు కస్టమ్స్ �
Champions Trophy: పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు ఇండియా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో టోర్నీ వేదికను మార్చే అవకాశాలు �
భారత్, పాక్ మధ్య మరో రసవత్తర పోరుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రంగం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 దాకా స్వదేశంలో జరుగుబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం రూపొందించిన డ్ర�
Woman, Daughter Bricked Into Wall | మహిళ, ఆమె కుమార్తెను గదిలో బంధించిన బంధువులు వారు బయటకు రాకుండా గోడ కట్టారు. దీంతో వారిద్దరూ ఆ గదిలో చిక్కుకుపోయారు. ఇది గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Gender Gap Index | బయోలాజికల్ చైన్ సరిపోతే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఆడ, మగ సమానంగా ఉంటేనే సమాజం దేశానికి, ప్రపంచానికి పట్టం కట్టినట్టు. కానీ మగ పిల్లలపై వ్యామోహంతో సహా వివిధ కారణాలవల్ల ప్రపంచ సమాజంలో ఆడ, మగ సంఖ�
T20 World Cup History : టీ20 వరల్డ్ కప్ చరిత్ర విషయానికొస్తే.. ఆరంభ సీజన్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ట్యాగ్ అచ్చిరాలేదనే చెప్పాలి. తాజాగా జోస్ బట్లర్ (Jos Buttler) నేతృత్వంలోని ఇంగ్లండ్ కూడా అనూహ్యంగా సెమీస్లోనే ఇంటి
Pranksters Splash Water On Train | రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. కాలువ వద్ద నిలిపిన బైక్ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ
India-Pak | యాదాది దేశం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు అల్లాడుతున్నది. ప్రస్తుతం భారత్తో సంబంధాలను పునరుద్ధరించాలని ఆ దేశానికి చెందిన వ్యాపారవేత్తలను ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో ఆ దేశం క్రమంగా భారత్పై త�
Suspected Terrorists: 22 మంది అనుమానిత ఉగ్రవాదులను పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సులో అరెస్టు చేశారు. ఆ ఉగ్రవాదులు ఐఎస్ఐఎస్, టీటీపీతో పాటు ఇతర నిషేధిత సంస్థలకు చెందినట్లు గుర్తించారు.ఉగ్రవాదుల నుంచి 1645 గ్రా�
రాహల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో కశ్మీర్ పాకిస్థాన్లో ఉన్నట్టు చూపెట్టడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి పేర్కొన్నారు.