Champions Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మారనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ షెడ్యూల్ మార్పు అంతా కట్టు కథ
పాకిస్థాన్లో 2022లో సంభవించిన వరదల ప్రభావం ప్రజలను ఇప్పటికీ వెంటాడుతున్నది. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఆర్థిక అభద్రతా భావం ఆడ పిల్లల జీవితాలను సమస్యల సుడిగుండంలోకి నెడుతున్నది. జూలై-సెప్టెంబరు మధ్య కా�
Arshad Nadeem: జావెలిన్ త్రోయర్ తండ్రి నిర్మాణ కార్మికుడు. వాళ్లకు తిండి కష్టమయ్యేది. ఇప్పుడు అతను పాక్ ఒలింపిక్ హీరో అయ్యాడు. ఫైనల్స్లో నీరజ్ చోప్రాకు షాక్ ఇచ్చి.. గోల్డ్ మెడల్ను సొంతం చేసుకున్నాడు.
Bangladesh crisis | బంగ్లాదేశ్లో సంక్షోభం వెనుక పాకిస్థాన్, చైనా పాత్ర ఉందని బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. షేక్ హసీనాను గద్దె దించి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)ని అధికారంలోకి
ఉపఖండంలోని దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు భారత్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, మయన్మార్, నేపాల్ తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాలు.. �
Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు వరదలు సంభవించాయి. వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు 30 మందికిపైగా మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్లో పోటీకి దిగిన పాకిస్థాన్ జట్టుపై జోకులు పేలుతున్నాయి. 24 కోట్ల జనాభా నుంచి బరిలో ఉన్నది ఏడుగురు అథ్లెట్లు అంటూ పలువురు సోషల్మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆ దేశం పొరపాటు చేసిన ప్రతిసారి ఓటమి పాలైందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నివాళి అర్పించిన మోదీ మాట్ల�
IND vs PAK : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series) జరిగి దాదాపు 11 ఏండ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికపై టీమిండియాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహించేందకు పాకిస్థాన్ క్రికెట్ బో�
మన పొరుగు దేశమైన పాకిస్థాన్లో నివసిస్తున్న హిందూ జనాభా సంఖ్య పెరుగుతున్నది. ఈ ఇస్లామిక్ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులు గత ఏడాది నిర్వహించిన జన గణన ప్రకారం దేశంలోనే అతిపెద్ద మైనారిటీ వర్గంగా నిలి�
మహిళల ఆసియా కప్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. శుక్రవారం దంబుల్లా వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో దాయాదిని