Ramdev Baba | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రక్తతలు కొనసాగుతున్న వేళ యోగా గురు (Yoga Guru) బాబా రాందేవ్ (Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అంతర్గత ఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ తనంతట తానే విచ్ఛ
Fatah missile : పాకిస్థాన్ ఇవాళ ఫతహ్ మిస్సైల్ను పరీక్షించింది. 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఈ మిస్సైల్ పేల్చగలదు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్.
Military Training | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసు దర్యాప్తులో మరో కీలక విషయం వెల్లడైంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ (Pakistan)లో మిలిటరీ శిక్షణ (Military Training) పొందినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాడికి దిగితే తగిన రీతిలో జవాబిస్తామంటూ ఒక పక్క పాకిస్థాన్ మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండగా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగ�
పాకిస్థాన్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న క్రమంలో రష్యాలోని పాకిస్థాన్ రాయబారి బహిరంగ బెదిరింపులకు దిగారు. ఒక వేళ పాక్పై కనుక న్యూఢిల్లీ దాడికి దిగితే అణ్వాయుధాలు సహా పూర్తి స్�
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్న క్రమంలో పాకిస్థాన్.. విదేశాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తుర్కియేకు చెందిన టీజీసీ బుయుకడా అనే భారీ యుద్ధ నౌక త
పాకిస్థాన్తో సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భారత్.. తాజాగా చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుంచి నీటి సరఫరాను నిలిపివేసింది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకున్నవేళ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడులకు దిగుతున్న దుష్ట శక్తులకు తగిన సమాధానం ఇవ్వటం తన బాధ్యతగా ఆయన పేర్కొన
పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఆదివారం రాత్రి 9.00 గంటల నుంచి 9.30 గంటల వరకు అరగంట పాటు అన్ని లైట్లను ఆఫ్ చేసి పూర్తి బ్లాకవుట్ పాటించారు.
T20 World Cup : పొట్టి ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్(Bangladesh) జట్టు సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈసారి ఐసీసీ ట్రోఫీ లక్ష్యంగా పెట్టుకున్న బంగ్లా సెలెక్టర్లు కొత్త కెప్టెన్ను ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాడికి టీ20 �
Sunil Gavaskar | ఈ ఏడాది భారత్-శ్రీలంక వేదికగా జరుగనున్న ఆసియా కప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ తప్పుకునే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు పాక్ మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడికి ప్రయత్నించేవారికి సరైన
X accounts | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత పాకిస్థాన్ (Pakistan) కు వ్యతిరేకంగా భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజకీయ నాయకులు, క్రీడాకారులు సహా పలువురి సోషల్ మీడియా ఖాతాలను ఇండియాలో బ్లాక్ చేసింది.
IND vs PAK | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ను భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తోంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను ఆపేసింది.