BCCI | పహల్గాంలో ఉగ్రదాడి ఘనత తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్తో ఇకపై ఎలాంటి ద్వైపాక్షిక ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
Pakistan | పహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్పై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఆ దేశ పౌరులు వెంటనే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. సార్క్ వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, భారత్ నిర్ణయ
Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కఠిన చర్యలకు ఉప్రకమించింది. అయితే, దాడి ఘటన తర్వాత భారత్ ఎలాంటి చర్యలు తీసుకుబోతోందని పాకిస్తాన్ భయాందోళనకు గురవుతున్నది.
CWC Resolution: పెహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి పాకిస్థాన్ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. గణతంత్ర విలువలపై నేరుగా జరిగిన దాడి అని ఆ పార్టీ ఆరోపించింది. పెహల్గామ్ దాడిని ఖండిస్తూ ఇవాళ జరిగిన కాంగ్రెస�
Pahalgam Attack | పహల్గాంలో జరిగిన ఇద్దరు విదేశీయులు సహా 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, దాడిపై పాక్ దౌత్యవేత్తలు, క్రికెటర్లు సైతం స్పందించలేదు. కానీ, పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా మ�
Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో పాకిస్థాన్పై కేంద్రం కఠిన చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేసింది. కేంద్రం ప్రకటనపై పాకిస్థాన్ తాజాగా స్పంది
Indus Waters Treaty: నీటి ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే.. యుద్ధ చర్యకు పాల్పడినట్లే అని పాకిస్థాన్ ప్రధాని అడ్వైజర్ పేర్కొన్నారు. సిందూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల పాకిస్థాన్కు ఎటువంటి సమస్య
పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam Attack) ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ దౌత్యపరమైన చర్యలు మరింత వేగం చేసింది. ఇప్పటికే దేశంలోకి పాకిస్థానీయులకు ప్రవేశంపై నిషేధం విధించడంతోపాటు సిధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస�
Bus Crash: కార్మికులతో వెళ్తున్న బస్సు పాకిస్థాన్లో లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. వ్యవసాయ కూలీలు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్లో ఓ హిందూ మంత్రిపై కొంతమంది టమోటోలు, ఆలుగడ్డలతో దాడికి పాల్పడ్డారు. సింధ్ ప్రావిన్స్లో ప్రభుత్వం చేపట్టిన సాగునీటి కాలువ నిర్మాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న ఆందోళనకారు
Kulbhushan Jadhav | గూఢచర్యానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్థాన్ (Pakistan) జైల్లో మగ్గుతున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ (Kulbhushan Jadhav) కు అనుకూలంగా 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన తీర్పులో �
జమ్మూకశ్మీర్పై పాక్ మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. కశ్మీర్ తమ జీవనాడి అని, దానిని మరిచిపోలేమంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు.