పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో తాడోపేడో తేల్చుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తున్నదని, అయితే పాక్తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ర
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ల (Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంద�
కుక్క తోక వంకరే.. అన్న చందంగా పాకిస్థాన్ (Pakistan) తన తీరును మార్చుకోవడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడంపై భారత్ (India Pakistan) హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోవడం లేదు. సరిహద్దుల్లో నియంత్రణ రేఖ (LOC) వెం
ఒక పక్క భారత్ ఎప్పుడు సైనిక దాడికి దిగుతుందోనని భయంతో వణుకుతూనే మరో పక్క అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు.
జమ్ముకశ్మీర్లో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పాకిస్థాన్ ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతున్నది. వరుసగా ఆరో రోజు బుధవారం రాత్రి నాలుగు జిల్లాల్లోని వివిధ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు �
సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడం కోసం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి బ్రిటన్ ఎంపీ లార్డ్ మేఘ్నాథ్ దేశాయ్ పిలుపునిచ్చా
PM Modi | కేంద్ర ప్రభుత్వం (Union Govt) లో శక్తిమంతమైన నిర్ణయాలు చేసే కమిటీ బుధవారం సమావేశమైంది. పహల్గాం (Pahalgam) ఉగ్రవాద ఘటనకు ప్రతీకారంగా ఎలాంటి చర్య తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంద�
Lavanya Tripathi | పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం ఇంకా అందరి కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ తీరుని భారతీయులు ఎండగడుతూనే ఉన్నారు. వారికి తగిన బుద్ది చెప్పాలంటూ డిమాండ్