మూడు నెలల క్రితం ఇంటి నుంచి తప్పిపోయి అంతర్జాతీయ సరిహద్దు వద్ద దిక్కుతోచక తిరుగుతున్న ఏపీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించింది.
ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాల జారీపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి జరిగే ప్రయత్నాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్తో మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో వన్డేలో కివీస్ 43 పరుగుల తేడాతో పాక్పై విజయం సాధించింది.
NZ vs PAK : న్యూజిలాండ్ గడ్డపై పాకిస్థాన్కు మరో భారీ పరాజయం. ఇప్పటికే పొట్టి సిరీస్ కోల్పోయిన పాక్ వన్డే సిరీస్లోనూ వైట్వాష్కు గురైంది. శనివారం జరిగిన మూడో వన్డేలో కివీస్ 43 పరుగుల తేడాతో గెలుప
స్వదేశంలో పాకిస్థాన్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. టీ20 సిరీస్లో చిత్తుగా ఓడిన పాక్.. అదే వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నది. హమిల్టన్ �
ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన పాక్.. మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేయలేకపోయింది. శనివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 73 పరుగుల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది.
Most Extras : క్రికెట్లో అత్యధిక స్కోర్లతో రికార్డులు నెలకొల్పే బ్యాటర్లు.. బంతితో మ్యాజిక్ చేసే బౌలర్లు చాలామందే. అయితే.. ఎక్స్ట్రా(Extras)ల రూపంలో రికార్డు కొల్లగొట్టే జట్లు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేయక�
సొంతగడ్డపై పాకిస్థాన్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. బే ఓవల్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన నాలుగో టీ20లో కివీస్.. 115 పరుగుల భారీ తేడాతో నె�
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ కీలక మ్యాచ్లో బోణీ కొట్టింది. ఆతిథ్య జట్టుతో ఆక్లాండ్లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ 16 ఓవర్లలోనే దంచేసి రికార్డు �
Khushdil Shah : గ్రౌండ్లో బౌలర్ను ఢీకొన్న పాకిస్థాన్ బ్యాటర్ ఖుష్దిల్కు.. మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేశారు. ఈ ఘటన న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సమయంలో జరిగింది. లెవల్ 2 ప్రవర్తనా నియమావళిన
పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో ఈ నెల 15న ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన సైబర్ క్రైమ్ సెల్ అధికారులు చైనీయులు నడుపుతున్న ఓ ఫేక్ కాల్ సెంటర్పై దాడి చేశారు.
Locals Loot Laptops | నకిలీ కాల్ సెంటర్పై దర్యాప్త సంస్థ అధికారులు రైడ్ చేశారు. అందులో పని చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఇంతలో స్థానికులు ఆ కార్యాలయంలోకి చొరబడ్డారు. అందులోని ల్యాప్టాప్లు, ఇతర పరికరాలను ఎత్త
పాకిస్థాన్తో శాంతిని నెలకొల్పడానికి భారత్ ప్రయత్నం చేసినప్పుడల్లా శత్రుత్వం, ద్రోహమే ఎదురైందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్మ్యాన్తో జరిగిన పాడ్కాస్ట్లో ఆయన మా