IPL 2025 | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ బుధవారం పీవోకేలోని తొమ్మిది ఉగ్రమూకలను ధ్వంసం చేసింది. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది.
Red alert | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తో భారత్ - పాకిస్థాన్ (India - Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉధృతమైన వేళ ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో రెడ్ అలర్ట్ (Red alert) ప్రకటించారు.
Pakistan | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరు (Operation Sindoor)తో పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. రత్ దాడి నేపథ్యంలో పాక్ (Pakistan) అప్రమత్తమ�
కోరుట్ల పట్టణంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారు అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని, విదేశీయులను పట్టుకొని స్వస్థలాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు.
US Issues Travel Advisory | పాక్ (Pakistan)పై భారత్ దాడుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. పాక్లోని తమ పౌరులకు అడ్వైజరీ జారీ (US Issues Travel Advisory) చేసింది.
Operation Sindoor | పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే.
KCR | భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గర్వపడుతున్నాని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
Harish Rao | భారత్ భూభాగంలో ఉగ్రవాదానికి స్థానం లేదు.. భారతదేశం ఎల్లప్పుడూ ఉన్నతంగా నిలుస్తుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Operation Sindoor | పెహల్గామ్ దాడికి పాక్పై భారత్ ప్రతీకార దాడి చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ (O
KTR | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మిస్సైళ్లతో మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.