తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఇప్పటికే దివాలా తీసిందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్వస్థలం సియోల్కోట్లో ఆయన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆర్�
పంజాబ్లోని గురుదాస్పూర్లో పాకిస్థాన్కు చెందిన డ్రోన్ పట్టుబడింది. ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో గురుదాస్పూర్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ డ్రోన్ గుర్తించారు. దాని వద్ద భారీస�
పాకిస్థాన్లోని కరాచీ పోలీస్ హెడ్క్వార్టర్స్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు.
చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫార్మేషన్ ప్రాంతంలో సిగ్నల్మెన్గా అలీమ్ ఖాన్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పాకిస్థాన్కు గూఢచారిగా అతడు పనిచేస్తున్నాడు. చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ కార్యకలాపాల �
గత ఏడాది పాకిస్థాన్లో వరదలు సంభవించినప్పుడు తుర్కియే పంపిన సహాయ సామాగ్రిని తాజాగా భూకంప సాయంగా తిరిగి ఆ దేశానికి పాక్ పంపింది. పాకిస్థాన్కు చెందిన ఒక మీడియా జర్నలిస్ట్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్ట�
పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కరాచీలోని పోలీస్ చీఫ్ (Police chief) కార్యాలయంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్తాన్లోని ఉగ్రవాది ఘోరీ ఆదేశాలతో నగరంలో ఉగ్ర కుట్రకు పాల్పడ్డ నిందితులకు ఖలీమ్ రూ.10 లక్షల హవాలా సొమ్మును అందించాడు. హైదరాబాద్లో భారీ ఎత్తున హింస చెలరేగేలా దసరా వేడుకల్లో విధ్వంసానికి కుట్రపన్న�
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇమ్రాన్ను అరెస్ట్ చేసేందుకు లాహోర్లోని ఆయన నివాసం వద్దకు పోలీసులు తరలిరాగా.. వారిని అడ్డుకునే
పాకిస్థాన్ (Pakistan)లోని క్వెట్టా (Quetta) వెళ్లే జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు (Jaffer Express train)లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్థిక సంక్షభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ ప్రజలపై ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను భారీగా పెంచింది. గతనెల 29న లీటర్ డీజిల్, పెట్రోల్పై రూ.35 చొప్పున పెంచిన షాబా�