locking daughters' graves | మరణించిన తమ కుమార్తెల మానాన్ని, గౌరవాన్ని కాపాడుకునేందుకు వారి తల్లిదండ్రులు ఆ సమాధులకు తాళాలు వేస్తున్నారు (locking daughters' graves). పాకిస్థాన్ రచయితలతో సహా ఆ దేశానికి చెందిన సామాజిక కార్యకర్తలు ఈ సమస్యన
Pakistan ODI victories | పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ జట్టు (Cricket team) వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్లలో అత్యంత అరుదైన ఘనత సాధించింది. ఇవాళ 500వ విజయంతో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో 500 మ్యాచ్లు గెలిచిన మూడో జట్టుగా పాక్ నిలిచ�
టెస్టుల్లో ఐర్లాండ్ తమ అత్యధిక స్కోరును రికార్డు చేసింది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 492 పరుగులు చేసింది. టెస్టుల్లో ఐర్లాం�
పాకిస్థాన్తో ముగిసిన అయిదు మ్యాచ్ల టి20 సిరీస్ను న్యూజిలాండ్ సమం చేసింది. సోమవారం జరిగిన అయిదవ, చివరి మ్యాచ్లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మార్క్ చాపమన్(104 న�
Shoaib Malik - Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza ), పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) విడాకులు (Divorce) తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ
దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం (Economic and Political crisis) ఇలాగే కొనసాగితే మరోసారి సైనిక పాలన (Military takeover) వచ్చే అవకాశం ఉందని పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ సీనియర్ నాయకుడు షాహిద్ ఖకాన్ అబ్బాసీ (Sha
తాతయ్య మరణించాడు. అమ్మమ్మ చనిపోయింది. అమ్మవైపు బంధువులంతా ఒక్కొక్కరుగా దూరమైపోయారు. కారణం.. ఆ ఊరి చెరువు. అందులోని కలుషిత జలాలు. ఆ కుదుపుతో ఆయేషా సిద్దిఖీలో పర్యావరణ స్పృహ మొదలైంది.
Anti China: చైనా వ్యాపారాలను పాక్లో మూసివేస్తున్నారు. కొన్ని నగరాల్లో పాక్షికంగా వాళ్ల బిజినెస్ను బంద్ చేస్తున్నారు. పాక్ ప్రజల్లో చైనీయులకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి.
ఆగస్టు 3 నుంచి 12 వరకు చెన్నైలో ఆసియన్ చాంపియన్స్ ట్రోఫి హాకీ టోర్నీ నిర్వహించనున్నారు. 16 ఏళ్ల తరువాత చెన్నై అంతర్జాతీయ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నది.
: కెప్టెన్ బాబర్ అజామ్ (58 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లోనూ పాక్ విజయం సాధించింది. రెండో మ్యాచ్లో 38 పరుగులతో నెగ్గిన పాక్.. ఐదు మ్యాచ్ల
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ (ఐసీఆర్బీవో) సదస్సు జరుగబోతున్నది.
Balochistan | పోలీసులే లక్ష్యంగా పాకిస్థాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు దుర్మరణం చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను వెంటనే క్వెట్