దాయాది దేశం పాకిస్థాన్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువులు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. మనకు నిత్యం ఉపయోగపడే పాల నుంచి.. చికెన్ వరకు అన్ని ధ
ప్రపంచ చాంపియన్గా నిలువాలనే సంకల్పంతో దక్షిణాప్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్లో శుభారంభం చేసింది. మెగాటోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి పోరులో హర్మన్ప్రీత్కౌర్ బృం�
పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగితే పాకిస్తాన్ మనుగడ కోల్పోయేదని, దేశం పతనమయ్యేదని పాక్ మాజీ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో ఆయుధాలు, డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఫిరోజ్పూర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్ను బీఎస్ఎఫ్ దళాలు గర్తించాయి.
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహిస్థాన్ జిల్లాలో ఉన్న కారకోరం హైవేపై ఎదురెదురుగా వస్తున్న బస్సు.. కారు ఢీకొన్నాయి. అనంతరం లోతైన లోయలో పడిపోయాయి.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్తో బాధపడుతున్న ఆయన.. దుబాయ్లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ వేదిక అయిన క్వెట్టాలోని బిగుత్ స్టేడియం సమీపంలో బాంబు పేలింది. దాంతో, పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. తర్వాత 4 వేలమంది పో�
తమ దృష్టంతా డబ్ల్యూపీఎల్ వేలంపై కాకుండా టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరగనున్న తొలి గేమ్పైనే ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ఫిబ్రవరి 13న మహిళల ప్రీమియర్ లీ
Asia Cup | ఈ ఏడాది పాక్లో జరిగే ఆసియా కప్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పాక్ నుంచి టోర్నీని తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంకల్పింది. ఈ నెల 4న బహ్రెయిన్లో ఏసీసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆసియా కప�
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
పాకిస్థాన్లోని పెషావర్లో గల ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. సదరు సూసైడ్ బాంబర్ పోలీసు డ్రెస్లో తలకు హెల్మెట్ పెట్టుకుని మసీదులోకి చొరబడ్డట్లు అక్కడి అధికారులు తాజాగా వెల్లడించా�
Peshawar mosque blast | పాకిస్థాన్లోని పెషావర్లో గల ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కి పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.