ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
Asia Cup 2023: ఆసియా కప్ క్రికెట్ టోర్నీని ఈ సారి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. టోర్నీ షెడ్యూల్ను ఆసియా క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆ టోర్నీ జరగనున్న�
బిపర్జాయ్ తుఫాను (Cyclone Biparjoy) నేడు గుజరాత్ తీరాన్ని తాకనుంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్ తీరం సమీపంలోని కచ్లో ఉన్న జఖౌ పోర్టు (Jakhau port) జకావ్ పోర్టు వద్ద అది కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వ�
Cyclone Biparjoy: పాకిస్థాన్ తీరం వెంట ఉన్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బిపర్జాయ్ తుఫాన్ గురువారం తీరం దాటనున్న నేపథ్యంలో పాక్ సర్కార్ జాగ్రత్తలు తీసుకున్నది. థాటా జిల్లాలోని కేతి బ�
భారీ వర్షాలతో పాకిస్థాన్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. పెనుగాలులు, పిడుగులతో కురిసిన వర్షాల కారణంగా ఈశాన్య పాకిస్థాన్లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్లో 34 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై తాజాగా మరో కేసు నమోదైంది. పంజాబ్ ప్రావిన్స్లోని 625 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేసినట్టు ఇమ్రాన్పై ఆరోపణలు రావడంతో పాక్కు చెందిన అవినీతి నిరోధక విభాగం(ఏసీఈ) అ�
IndiGo Flight | ఇండిగో విమానం (IndiGo Flight) సుమారు అరగంట పాటు పాకిస్థాన్ గగనతలంలో ఎగిరింది. ఆ తర్వాత సురక్షితంగా తిరిగి వచ్చింది. ఇండిగో ఎయిర్లైన్కు చెందిన 6ఈ-645 విమానం శనివారం సాయంత్రం పంజాబ్లోని అమృత్సర్ నుంచి గుజ�
అరేబియా సముద్రంలో (Arabian Sea) కేంద్రీకృతమైన బిపర్జాయ్ (Biparjoy Cyclone) మరో ఆరుగంటల్లో అతి తీవ్ర తుఫానుగా (Extremely severe cyclonic storm) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
పాక్స్థాన్ చెరలో ఉన్న 200 మంది భారత జాలర్లకు విముక్తి లభించనున్నది. కరాచీ జిల్లాలోని మాలిర్లో ఉన్న జిల్లా కారాగారంలో మగ్గుతున్న వీరిని గురువారం పాక్ విడుదల చేయనున్నది. వాఘా సరిహద్దు వద్ద పాక్ అధికార�
Dhirendra Krishna Shastri | బాగేశ్వర్ ధామ్ చీఫ్, వివాదస్పద బోధకుడు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (Dhirendra Krishna Shastri) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశమే కాదు, పాకిస్థాన్ను కూడా హిందూ దేశంగా మార్చవచ్చని అన్నారు.
పాకిస్థాన్లోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ హిమపాతం విరుచుకుపడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్లో (Pakistan) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. పాక్ ఆక్రమిత గిల్గిట్-బాల్టి్స్థాన్ (Gilgit-Baltistan) రీజియన్లోని హిమాలయ పర్వతాల్లో హిమపాతం (Hvalanche) విరుచుకుపడింది. దీంతో 10 మంది గాయపడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు.