ప్రతిష్టాత్మక ఆసియాకప్ టోర్నీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) 17 మందితో ఆదివారం తమ జట్టును ప్రకటించింది. ఇటీవలి ఫామ్ను పరిగణనలోకి తీసుకుంటూ ఆసియాకప్తో పాటు యూఏఈ, అఫ్గానిస్థాన్తో జరిగే ముక్కో�
Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు లీగ్ల్లో ఆడే జట్లకు పాకిస్థాన్ దేశం పేరును వాడకుండా నిషేధించారు. వరల్డ్ చాంపియన్షిప్స్ ఆఫ్ లెజెండ్స్ లో
పాకిస్థాన్ క్రికెట్లో హెడ్కోచ్ల మార్పు కొనసాగుతున్నది. ఏడాది క్రితం ఆ జట్టు పరిమిత ఓవర్లకు గ్యారీ కిర్స్టెన్, టెస్టులకు జాసన్ గిలెస్సీకి ఆ బాధ్యతలు అప్పజెప్పగా బోర్డుతో పొసగక ఆ ఇద్దరూ తమ పదవుల న�
UAE - PCB : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం ఊహించని ఝలక్ ఇచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2025) మ్యాచ్లను తమ దేశంలో నిర్వహించేందుకు ఆసక్తి చూపిండం లేదు.
మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లేకలేక ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ భారీ నష్టాలనే మిగిల్చిందా? అంటే అవుననే అంటున్నాయి పీసీబీ �
Pakistan Cricket Board: చాంపియన్స్ ట్రోఫీతో పీసీబీ ఖజానా ఖాళీ అయ్యింది. ఆ టోర్నీ నిర్వహణతో 869 కోట్ల నష్టం వచ్చింది. టోర్నీ కోసం ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 85 శాతం నష్టం వచ్చినట్లు తేలింది.
చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కు లు కలిగినప్పటికీ ఫైనల్ను తమ దేశంలో నిర్వహించుకోలేకపోయామనే బాధలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మరో అవమానం ఎదురైంది. ఫైనల్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్ర�
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా విఫలమై లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే నిష్క్రమించిన పాక్ జట్టులో భారీ మార్పులకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శ్రీకారం చుట్టిం
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ప్రదర్శన చెత్తగా ఉన్నది. గ్రూప్దశలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో, రెండో మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమిపాలైంది. సెమీస్ ఆశలు ద�
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ తుదిజట్టును ప్రకటించే ముందు కనీసం రెండుసార్లు సమీక్షించాలని పీసీబీ చైర్మన్ మోహ్సిన్ ఖన్వీ జాతీయ సెలెక్టర్లను కోరినట్లు తెలుస్తున్నది. ఐసీసీ ఈవెంట్ కోసం �
త్వరలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరుగబోయే ముక్కోణపు సిరీస్కు ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్.. మ్యాచ్లు జరుగబోయే వేదికలను మార్చింది. షెడ్యూల్ ప్రకారం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్లు జరగాల్సి ఉన్నప�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చలకు ఫుల్స్టాప్ పడింది. భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్థాన్లో పర్యటించలేమన్న భారత్ ప్రతిపా�
చాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం శనివారం తేలనుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
పాకిస్థాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆ దేశంలో జరుగుతుందా? ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. భద్రతా కారణాల రీత్యా దాయాది దేశానికి వెళ్లబోమ�