Jason Gillespie : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తనకు వేలవేల డాలర్లు బాకీ ఉన్నట్లు మాజీ ఆసీస్ క్రికెటర్ జేసన్ గిలెస్పీ తెలిపారు. గతంలో పాక్ జట్టుకు గిలెస్పీ కోచ్గా చేశారు. అయితే పాక్ జట్టు చీఫ్ సెలెక్టర్�
ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమవుతున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు మరోసారి రచ్చకెక్కాయి. మూడో టెస్టుకు ముందు ఉన్నట్టుండి ఏకంగా ప్రధాన కోచ్ సర్ఫ�
ఐపీఎల్కు తామేమీ తక్కువకాదని గొప్పలకు పోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆరంభానికి ముందే తత్వం బోధపడినట్టుంది. గతంలో ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించే ఈ లీగ్
పొట్టి ప్రపంచకప్లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్పై వేటు పడింది. ఈ నెల 11 నుంచి బంగ్లాదేశ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త
Pakistan cricket : ఇండియా, పాక్ క్రికెటర్లు ఇటీవల హ్యాండ్షేక్ ఇచ్చుకోని విషయం తెలిసిందే. అయితే ఆ అంశాన్ని తప్పుపట్టే రీతిలో పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రమోషన్ వీడియోను రూపొందించింది. ఆ వీడియో రెచ్చగొట్టే రీత�
T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ రావడమే కాదు.. మెగాటోర్నీ తేదీ కూడా దగ్గరపడుతోంది. అంతా సవ్యంగా జరుగనుంది అనుకుంటే బంగ్లాదేశ్ బోర్డు.. 'ప్రపంచకప్ మ్యాచ్ల కోసం మా జట్టును ఇండియా పంపించమ'ని తిరకాసు పెట్ట�
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్లు ఆ దేశాన్ని వీడొద్దని, షెడ్యూల్ ముగిసేంతవరకూ అక్కడే ఉండాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దా�
PCB Chairman: పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్కు మ్యాచ్ ఫీజులో 30 శాతం ఫైన్ విధించింది ఐసీసీ. అయితే ఆ ఫీజును వ్యక్తిగతంగా చెల్లించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మోషిన్ నఖ్వీ తెలిపారు.
ప్రతిష్టాత్మక ఆసియాకప్ టోర్నీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) 17 మందితో ఆదివారం తమ జట్టును ప్రకటించింది. ఇటీవలి ఫామ్ను పరిగణనలోకి తీసుకుంటూ ఆసియాకప్తో పాటు యూఏఈ, అఫ్గానిస్థాన్తో జరిగే ముక్కో�
Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు లీగ్ల్లో ఆడే జట్లకు పాకిస్థాన్ దేశం పేరును వాడకుండా నిషేధించారు. వరల్డ్ చాంపియన్షిప్స్ ఆఫ్ లెజెండ్స్ లో
పాకిస్థాన్ క్రికెట్లో హెడ్కోచ్ల మార్పు కొనసాగుతున్నది. ఏడాది క్రితం ఆ జట్టు పరిమిత ఓవర్లకు గ్యారీ కిర్స్టెన్, టెస్టులకు జాసన్ గిలెస్సీకి ఆ బాధ్యతలు అప్పజెప్పగా బోర్డుతో పొసగక ఆ ఇద్దరూ తమ పదవుల న�