PCB : కొత్త హెడ్కోచ్ నియామకంపై వస్తున్న వార్తలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) చెక్ పెట్టింది. ప్రస్తుతం రెడ్ బాల్ కోచ్గా, వన్డే, టీ20లకు మధ్యంతర కోచ్గా సేవలందిస్తున్న జేసన్ గిలెస్పీ(Jason Gillespie)ని తప
PCB : అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ జట్టుకు తగ్గట్టే ఆ దేశ బోర్డు తీరు సాగుతోంది. రెండేండ్ల కాలంలో ఇద్దరిని కోచ్లుగా మార్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) ఇప్పుడు హెడ్కోచ్ను తప్పించేందుకు సిద్�
PCB : సొంతగడ్డపై ఇంగ్లండ్ మీద చిరస్మరణీయ విజయం సాధించిన పాకిస్థాన్ (Pakistan)కు వైట్బాల్ కొత్త హెడ్కోచ్ అనివార్యమైంది. దాంతో,
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాదిరిగానే అన్ని ఫార్మాట్లకు ఒకే కోచ్ను నియ�
వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎట్టకేలకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్కు వెళ్లే ప్ర
పాకిస్థాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ మరోసారి కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్బై చెప్పాడు. వన్డే, టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించాడు.
Salima Imtiaz : పాకిస్థాన్కు చెందిన మాజీ మహిళా క్రికెటర్ సలీమా ఇంతియాజ్ (Salima Imtiaz) చరిత్ర సృష్టించింది. ఐసీసీ అంపైర్ల ప్యానెల్ (ICC Umpires Panel)కు నామినేట్ అయింది. దాంతో, ఈ ఘనత సాధించిన తొలి పాకిస్థాన్ మహిళా క్రికెటర
ACC Chief: ఆసియా క్రికెట్ కౌన్సిల్కు జే షా రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాన్ని పీసీబీ చీఫ్ కైవసం చేసుకోనున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీ.. జే షా స్థానంలో ఏసీసీ కొత్త బాసుగా నియమితుడయ్య
Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) ఫ్రాంచైజీ క్రికెట్లో దంచేస్తున్నాడు. తనకు పాక్ క్రికెట్ బోర్డు సెలెక్టర్గా ఆఫర్ వచ్చిందని, కానీ, తానే సున్నితంగా తిరస్కరించానని మాలిక్ వ�
T20 World Cup 2024 : యూఏఈ ఆతిథ్యమిస్తున్న మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం ఆదివారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్క్వాడ్ను ప్రకటించింది. ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసినట�
వచ్చే ఏడాది జరుగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా? లేదా? అన్న సందిగ్ధంలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ బాధ్యతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి వదిలేసింది.
భారత్, పాక్ మధ్య మరో రసవత్తర పోరుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రంగం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 దాకా స్వదేశంలో జరుగుబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం రూపొందించిన డ్ర�