Muslims Rally | కశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ తిమ్మాజిపేట మండల కేంద్రంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు.
Terrorists Effigy | పహల్గామ్లో హిందువులపై జరిగిన మారణకాండను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ,భజరంగ్ దళ్ పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని తెలంగాణ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశా�
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం చాలా బాధాకరమైన విషయమని, ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని రుద్రంపూర్ ముస్లిం పెద్దలు అన్నారు. శుక్రవారం చుంచుపల్లి మండలం �
Pahalgam Attack | జమ్ముకశ్మీర్లో ఎక్కడ చూసినా భద్రతా సిబ్బంది కనిపిస్తారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించిన ప్రముఖ పర్యాటక కేంద్రం పహల్గామ్లో కనీస భద్రత కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం కనీసం ఐదుగురు సభ్యులతో కూడిన ముష్కర మూక ఈ దారుణంలో పాలుపంచుకుంది.
నిత్యం వందలాది మంది పర్యాటకులు వచ్చే పహల్గాం లాంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతంలో లేసమాత్రమైన భద్రత కూడా ఎందుకు లేదు? అక్కడ కనీసం చిన్నపాటి మెడికల్ కిట్ కూడా ఎందుకు అందుబాటులో లేదు?
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో జరిగిన విషాద ఘటన పట్ల ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు తెలిపింది.
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ గురువారం కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఉగ్రదాడుల్లో మరణించి వారికి నివాళులు అర్పించారు.
పహల్గాం ఉగ్రదాడి దోషులను కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా అన్నారు. దాడి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్పందిస్తూ..
Pahalgam Attack | ప్రశాంతంగా ఉండే కశ్మీర్ లోయ తూటాల శబ్దంతో మార్మోగిపోయింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు.
Pahalgam | రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు దాడిచేసిన పహల్గాం ప్రాంతంలో ఇప్పటికీ విషాదం అలుముకుంది. దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో అక్కడి వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నాటి క్రూరమైన ఘటనను తలుచుక�
Huge Protest | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల భారీగా జనం గుమిగూడి నిరసన తెలిపారు.
Pahalgam | రెండు రోజుల క్రితం పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రదాడి (Terror attack) పై అక్కడి హోటల్స్ అండ్ ఓనర్స్ అసోషియేషన్ (Hotels and Owners Association) స్పందించింది. అసోషియేషన్ అధ్యక్షుడు జావీద్ బుర్జా (Javeed Burza) మాట్లాడుతూ.. ఆ ఉగ్రదాడి