‘మైసూరు పాక్' పేరును మార్చడంపై దాని సృష్టికర్త ముని మనుమడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాక్ను గుర్తు చేసే పేర్లను భారతీయులు ఇష్టపడటం లేదు. ఓ మిఠాయి దుకాణం యజమాని మైసూర్ పాక్న�
పాకిస్థాన్ ప్రేరేపిత కశ్మీరీ జీహాదీలు పహల్గాంలో 26 మందిని ఊచకోత కోసిన రెండు వారాలకు భారత్ స్పందించింది. ఏప్రిల్ 22న కశ్మీర్ మారణకాండ జరిగితే, మే 7న భారత సైనిక దళాలు పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను దాడులత�
Rajnath Singh | ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడంలో భారత దేశానికి ఉన్న దృఢ సంకల్పానికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నిదర్శనమని రక్షణ శాఖ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు.
Ind vs Pak | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) జరిగినప్పటి నుంచి భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య పెరుగుతూ వచ్చిన ఉద్రిక్తతలకు శనివారంతో తెరపడింది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని భారత విదే�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ కు మద్దతు పలుకుతూ హాట్సాఫ్ సింధూర్ అంటూ ఉపాధి హామీ కూలీలు తమ హర్షాన్ని ప్రకటించారు. ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామంలో పనికి వచ్చిన ఉపా�
పహాల్గాం ఘటనకు ప్రతికార చర్యే ఆపరేషన్ సింధూర్ అని బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఆపరేషన్ సిందూర్కు సంఘీభావంగా బ�
యావత్ భారతావని 15 రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది.
Pakistan | భారత్ ఎటువంటి చొరబాట్లకు కాని పాకిస్థాన్ భద్రతను దెబ్బతీసే ప్రయత్నం కాని చేసిన పక్షంలో పాకిస్థాన్ నుంచి చారిత్రాత్మక జవాబును ఎదుర్కోవలసి వస్తుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మంగళవ�
Pahalgam | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ (Pakistan) హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో రెండు దేశాల మధ్య పర�
Pak reaction | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో పాకిస్థాన్ (Pakistan) నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ (India) ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత జెండా ఉన