పాకిస్థాన్తో భవిష్యత్లో ఎలాంటి దైప్వాక్షిక సిరీస్లు ఉండవని కేంద్ర క్రీడాశాఖ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక పరిస్థితులు కొనసాగుతున్న వేళ తటస్థ వేదికల్లోనూ పాక్తో ద్వైపాక్షిక క్రీడా టోర్నీ�
Pahalgam Attack | పహల్గామ్ ఉగ్రదాడి, ఉగ్రవాదంపై పోరాటంలో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్ భారత్కు సంఘీభావం ప్రకటించారు. భారత ప్రభుత్వం, ప్రజలతో తమ దేశం నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట�
Rajya Sabha | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో చర్చ ప్రారంభమైన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) దీనిపై చర్చ మొదలుపెట్టారు.
Priyanka Gandhi: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. బైసారన్లో సరైన భద్రతను ఎందుకు కల్పించలేదన్నారు. బాధితుల బాధను అర్థం చేసుకోగ
Amit Shah | 26 మందిని బలిగొన్న పహల్గాం దాడి ఉగ్రవాదులు స్వదేశీ వ్యక్తులంటూ (Homegrown Terrorists Remark) కాంగ్రెస్ నేత పి.చిదంబరం (P Chidambaram) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shah) తీవ్రంగా స్పందించారు.
బీజేపీ తప్పిదాలను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ సాయం చేస్తుందా? సోమవారం పార్లమెంట్ సాక్షిగా జరిగిన నాటకీయ పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, అనంతరం జరిగిన ఆపరేషన్ సింద�
ఆపరేషన్ సిందూర్, శుభాన్షు శుక్లా పాల్గొన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) మిషన్ యాత్ర, చంద్రయాన్, ఆదిత్య ఎల్1తో సహా భారతీయ అంతరిక్ష యాత్రలు వంటి అంశాలు త్వరలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండ
TRF | పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (The Resistance Front)ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించిన విషయం తెలిస�
Pahalgam Terror Attack | ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనపై దర్యాప్తులో తాజాగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు.. దాడి అనంతరం గాల్లోకి కాల్పులు జ
PM Modi | జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని (Pahalgam Terror Attack) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి తీవ్రంగా ఖండించారు.