కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తున్న క�
‘తెలంగాణ సమాజంలోనే, మా రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉన్నది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, శశిధర్రెడ్డి శనివారం పర్యటించారు. ముద్దాపూర్ మాజీ సర్పంచ్ దానయ్య ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకోగా ఆ�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుపై వెంటనే కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద�
కాంగ్రెస్ మెడలు వంచడానికే రైతు దీక్ష చేపట్టామని, ఈ రైతుదీక్ష చూస్తుంటే ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
వినియోగదారులపై చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విద్యుత్ నియంత్రణ మం డలి దృష్టికి తీసుకెళ్లి పెంచకుండా కృషి చేసినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు
తెలంగాణ ఉద్యమం దేశానికే ఆదర్శమని, బీఆర్ఎస్ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్పనేత కేసీఆర్ అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాద�
Padmadevender Reddy | బీఆర్ఎస్ పార్టీ(BRS )కార్యకర్తలకు(Activists) అండగా నిలుస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి(Padmadevender Reddy) అన్నారు. మండల కేంద్రమైన చిన్న శంకరంపేటకు చెందిన డప్పు నరసింహులు ఇట
మెతుకు సీమలో ఇప్పటి వరకు ఏ పార్టీ అభ్యర్థి కూడా హ్యాట్రిక్ గెలుపు సాధించలేదు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ పార్టీ అయినా వరుసగా రెండుసార్లు మాత్రమే గెలిచింది.
భివృద్ధిని చూసి ఓటేయాలని, మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం రామాయంపేట బల్దియాలోని కోమటిపల్లి, రామాయంపేట గిరిజన త
ఎవరెన్ని ట్రికులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా పాపన్నపేట, హవేలీఘనపూర్, మెదక్, మెదక్ పట్టణం, చిన్నశంకర
మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరుపతిరెడ్డితోపాటు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో గులాబీ కండువా కప్పుకున్నారు.