ఎవరెన్ని ట్రికులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా పాపన్నపేట, హవేలీఘనపూర్, మెదక్, మెదక్ పట్టణం, చిన్నశంకర
మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరుపతిరెడ్డితోపాటు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో గులాబీ కండువా కప్పుకున్నారు.